DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నవరత్నాల అమలు పైనే ప్రభుత్వ ఫోకస్‌ : సీఎం జగన్ 

త్వరలోనే వాడ వాడాలా రచ్చబండ కార్యక్రమం : 

ప్రణాళిక ప్రకారం పథకాల అమలు జరగాలని ఆదేశం 

ప్రభుత్వ కార్యదర్శులు, విభాగాధిపతులతో సీఎం జగన్‌

(DNS

రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . 

అమరావతి, నవంబర్ 22, 2019 (డిఎన్‌ఎస్‌) : తమ పార్టీకి ప్రజలు ను వేసింది తాము ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన నవరత్నాల పధకాలు

చేసెనని, వాటిని పూర్తి స్థాయి లో అమలు చెయ్యడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల

కార్యదర్శులు, విభాగాధిపతులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో అయన వెల్లడించారు. 

మామూలు మనుషులకు అవసరమయ్యే మేనిఫెస్టో ని తయారు చేసి, దాని ద్వారా తమ

 à°ªà±à°°à°¾à°§à°¾à°¨à±à°¯à°¤à°²à±‡à°‚టో చెప్పాం. కాబట్టి అందరి వద్దా మేనిఫెస్టో ఉండాలి. 14 నెలల పాటు 3648 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజల నుంచి వచ్చిన వినతులను

 à°ªà°°à°¿à°¶à±€à°²à°¿à°‚à°šà°¿, అధ్యయనం చేసి à°ˆ మేనిఫెస్టోను తయారుచేశామన్నారు.  à°—à°¤ ప్రభుత్వం రూ.40 వేల కోట్ల బిల్లులను పెండింగులో పెట్టి... రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి

నెట్టిందని అన్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంపై దృష్టిపెట్టి ముందుకు వెళ్లాలని సూచించారు. 

‘జనవరి- ఫిబ్రవరి నుంచి రచ్చబండ కార్యక్రమం ఉంటుంది. à°ˆ

సందర్బంగా ప్రజల నుంచి వచ్చే వినతులపైన హామీలు ఇస్తాం. ఆ హామీలకు సంబంధించి కచ్చితంగా పనులు జరగాలి. మనం మాట ఇస్తే కచ్చితంగా చేయాలి. ఎలాంటి తాత్సారం ఉండకూడదని

హెచ్చరించారు. 

వచ్చే సమీక్షా సమావేశానికి జిల్లాల పర్యటన సందర్భంగా నేను ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేర్చాలి. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చినప్పుడే

ఈ ప్రభుత్వం మరోసారి ఎన్నికవుతుంది. మేనిఫెస్టోను అమలు చేయగలిగితే.. ప్రజలకు మేలు చేసినట్టే అని సీఎం జగన్ అధికారులతో పేర్కొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam