DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రతి ఒక్కరికి సంక్షేమం వైఎస్ఆర్సీపీ లక్ష్యం

నగరంలో మోడల్ డివిజన్లను అభివృద్ధి చేస్తాం

దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . .

.

అమరావతి, నవంబర్ 22, 2019 (డిఎన్‌ఎస్‌) : రాజకీయాలకు, వివక్షతకు తావులేకుండా నగరములో డివిజన్లను మోడల్ డివిజన్లకు అభివృద్ధి చేస్తామని దేవదాయ శాఖ మంత్రి

వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం నగరపాలక కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తో కలిపి 48 à°µ డివిజన్ పప్పుల మిల్లు రోడ్డు వద్ద నుంచి  à°ªà°²à±  à°¡à°¿à°µà°¿à°œà°¨à±à°²à°²à±‹ మంత్రి

 à°ªà°°à±à°¯à°Ÿà°¿à°‚చారు. à°ˆ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టిడిపి హయాంలో నగరంలో వైసిపి కార్పొరేటర్ల

ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ల అభివృద్ధి పై పూర్తిగా నిర్లక్ష్యం వహించాలన్నారు.  à°µà±ˆà°¸à±€à°ªà±€ ప్రభుత్వం వివక్షతకు రాజకీయాలు తావులేకుండా నగరంలో ప్రజల

ఆకాంక్ష, అవసరాల మేరకే అభివృద్ధి పనులు చేపడుతుందన్నారు. 48 డివిజన్ లో ఆర్సీఎం చర్చి వద్ద రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని మరియు ఈ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం లేదా

ఇళ్ల పట్టాల పంపిణీ కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అదే  à°µà°¿à°§à°‚à°—à°¾ à°ˆ ప్రాంతంలో డ్రైన్లు, తాగునీరు, రహదారుల నిర్మాణం పనులను త్వరలో

చేపడతామన్నారు.

పర్యటనలో నగరపాలక సంస్థ అధికారులు, మాజీ ఫ్లోర్ లీడర్ బండి పుణ్య షీలా, బండి రాజ్ కుమార్, పోలిమెట్ల శరత్ బాబు, సందీప్ బాబు, భాష, రాబిన్సన్,రాజా

తదితరులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam