DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమస్యలకు గ్రామ స్థాయి లోనే పరిష్కారాలు లభించాలి  

రాష్ట్ర పౌర సరఫరాల కమీషనర్ కోన శశిధర్

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, నవంబర్ 23, 2019 (డిఎన్‌ఎస్‌): ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు గ్రామ, వార్డు

సచివాలయాలు ద్వారానే పరిష్కారం లభించాలని రాష్ట్ర పౌర సరఫరాల కమీషనర్ కోన శశిధర్ పేర్కొన్నారు. విజయవాడ నుండి నవశకం సర్వే పై ఆయన శనివారం జిల్లా కలెక్టర్లతో

వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ à°ˆ సర్వే వలన ఎంతో మంది ప్రజలు లబ్దిపొందుతారని ఆయన తెలిపారు.  à°¸à°°à±à°µà±‡à°•à± సంబంధించి వాట్సప్ గ్రూపు

ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలన్నారు. ఎక్కడ ఇబ్బందులు ఉన్నా తెలియజేయాలని చెప్పారు.  à°¡à±‡à°Ÿà°¾ ఎంట్రీలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.  à°Žà°‚పిడిఓలు

మ్యాపింగ్ చేయాలని, ఆలాగే సచివాలయాల కోడ్ లు తెలియజేయాలన్నారు.  à°¸à°šà°¿à°µà°¾à°²à°¯à°¾à°²à± పూర్తి అయిన తరువాత గ్రామ, వార్డులకు సంబంధించిన ప్రజలు సమస్యలు అక్కడే

పరిష్కరించాలని చెప్పారు. జనవరి 1వ తేదీ నుండి సచివాలయాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. సర్వే చేసినపుడు ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతంనకు వలస వెల్లిన వారు

ఉంటారు వారు ఏ జిల్లాలో ఉన్నా వారికి సంబంధంచిన డేటా కనిపిస్తుందని, వారిని అక్కడే అడిగి శాశ్వతంగా వచ్చారా లేదా తాత్కాలికంగా వచ్చారో కనుక్కొని వివరాలను

శాశ్వత ప్రాంతంలోనే వారి డేటాను ఉంచాలన్నారు. సి.ఎఫ్.à°Žà°‚.ఎస్.కు సంబంధించి వివరాలను హరీంద్ర ప్రసాద్ వివరించారు.  à°ˆ సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక

అధికారి కన్నబాబు మాట్లాడారు.
     à°µà±€à°¡à°¿à°¯à±‹ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి పాల్గొన్నారు.  à°•à°²à±†à°•à±à°Ÿà°°à± కార్యాలయం

నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ -2 ఎంవి సూర్యకళ, ఉప కలెక్టర్ సిహెచ్ రంగయ్య, జడ్పి సిఇఓ రమణమూర్తి, డిఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ

ఉప సంచాలకులు జయ ప్రకాష్, డిఎస్ఓలు నిర్మల భాయ్, శివ ప్రసాద్, ఎన్.ఐ.సి. మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam