DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ అథ్లెటిక్స్ లో విశాఖ ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ కు రజతం

నిడ్ జామ్ 100 మీటర్ల పరుగు పోటీల్లో పవన్ ప్రతిభ 

ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థి à°•à°¿ అభినందనలు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . .

.

విశాఖపట్నం, నవంబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌): ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి లో జరుగుతున్ననేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ ( నిడ్ జామ్ ) పోటీల్లో

విశాఖపట్నం కు చెందిన పాంగి పవన్ కుమార్ రజత పతాకం సాధించినట్టు విశాఖ జిల్లా ప్రాధికార సంస్థ (శాప్) ఇంచార్జి అధికారి ఎన్. సూర్యారావు తెలిపారు. సోమవారం విడుదల

చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం. ..  à°ˆ 17 à°µ నిడ్ జామ్ 2019 పోటీలను నవంబర్ 23 నుంచి 25 వరకూ ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి లో జరిగిన à°ˆ పోటీల్లో అండర్ 16 విభాగంలో పవన్ కుమార్ 100

మీటర్ల పరుగు పందెం లో 11.57 సెకండ్ల లో గమ్యాన్ని చేరుకొని రజత పతకం సాధించినట్టు తెలిపారు. పవన్ కుమార్ విశాఖ జిల్లా చింతపల్లి మండలం అన్నవరం గ్రామానికి

చెందినవాడు. ప్రస్తుతం అరకు లోయ లోని గిరిజన క్రీడా పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది మొత్తం దక్షిణ మండల నేషనల్ పోటీలు, జూనియర్ నేషనల్స్, నిడ్ జామ్

పోటీల్లో కలిపి 10 పతకాలను సొంతం చేసుకున్నట్టు తెలిపారు.  à°¤à°¿à°°à±à°ªà°¤à°¿ లో జరుగుతున్న à°ˆ పోటీల్లో విశాఖ నుంచి మొత్తం 13 మంది బాలబాలికలు పాల్గొన్నట్టు వివరించారు. 
/> జాతీయ స్థాయి లో రజత పతకం సాధించిన పవన్ కుమార్ ను సి ఈ ఓ బి. శ్రీనివాసరావు, విశాఖ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇంచార్జి అధికారి ఎన్. సూర్యారావు, ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్ర అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షులు à°¡à°¿. నాగేశ్వర రావు, విశాఖ జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి à°Žà°‚. నారాయణ రావు,  à°…రకు లోయ గిరిజన పాఠశాల ప్రిన్సిపాల్ పి ఎస్

ఎన్ మూర్తి, కోచ్ లు  à°•à±†. వైకుంఠ రావు (విశాఖ) , గణపతి రావు (అరకు లోయ), ఇతర సిబ్బంది అభినందించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam