DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాద్రి అప్పన్నతో అనుబంధం అద్భుతం: గంట్ల శ్రీనుబాబు

సింహాద్రి నాధునికి శ్రీనుబాబు రూ. 2 లక్షల విరాళం 

స్వర్ణ తులసీ సేవకు కుటుంబ సమేతంగా అందజేత 

వచ్చే ఏకాదశి నుంచి తొలిపూజ నిర్వహణకు

సన్నాహాలు..

(DNS రిపోర్ట్ : కళ్యాణి CSV , స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం): . .. 

విశాఖపట్నం, నవంబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌): ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహ

లక్ష్మీ నరసింహ స్వామి తో అనుబంధం అద్భుతం అని జాతీయ పాత్రికేయ సంఘం కార్యదర్శి, చందనోత్సవం కమిటీ మాజీ సభ్యులు గంట్ల శ్రీనుబాబు తెలియచేసారు. అత్యంత పవిత్రమైన

కార్తీక సోమవారం రోజున స్వామిని దర్శించుకుని, త్వరలో ప్రవేశ పెట్టనున్న స్వర్ణ తులసి దళ సేవకు  2 లక్షల విరాళాన్ని ఆలయ అర్చకులు, సిబ్బందికి కుటుంబ సమేతంగా

అందించారు. దాతల సహకారంతో తయారుచేయిస్తున్న 108 స్వర్ణ తులసీదళాల పథకానికి సంబంధించి దాతల నుంచి బృహత్తర స్పందన లభిస్తోంది. ఆయన ఇందుకు సంబంధించిన చెక్కును ఆలయ

ప్రతినిధి ఏ à°ˆ à°“ పులి రాంబాబు కు అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింహాచలం గ్రామంలో జన్మించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటి వరకు స్వామి అన్న ప్రసాద పథకానికి, స్వర్ణ సంపెంగ లకు విరాళం రూపంలో స్వామిని సేవించుకున్నానని, ప్రస్తుతం స్వర్ణ తులసీ దళాలకు సమర్పించుకున్నట్టు

తెలిపారు. ప్రస్తుతం సమర్పించిన నాలుగు స్వర్ణ తులసిదళంల లో రెండు తన మిత్రుడు బి వి కృష్ణారెడ్డి , కుటుంబ సభ్యుల పేరిట అందజేసినట్లు చెప్పారు. 
వచ్చే ఏకాదశి

నుంచి నూతన స్వర్ణ తులసీదళాలతో  à°¤à±Šà°²à°¿à°ªà±‚à°œ  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¡à°‚ జరుగుతుంది అని ఏఈ à°“ పులి రాంబాబు  à°¤à±†à°²à°¿à°¯à°šà±‡à°¸à°¾à°°à±. à°ˆ కార్యక్రమంలో సింహాచలం ఆలయ ఉప ప్రధాన అర్చకులు గొడవర్తి

శ్రీనివాసాచార్యులు,. పెద్దరాజు ఇతర అర్చక,  à°…ర్చాకేతర సిబ్బంది పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam