DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ఉత్సవ్ తో రాష్ట్ర ప్రతిష్ట మారుమ్రోగిస్తాం : మంత్రి అవంతి 

ముంబై తర్వాత విశాఖ నగరమే అన్ని వ్యాపారాలకూ ఆలవాలం. . 

మూడు రోజుల్లోనే ఏడాది బిజినెస్ కు బృహత్తర పధకం 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం

)

విశాఖపట్నం, నవంబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌): విశాఖ ఉత్సవ్ పేరిట నిర్వహించే ఉత్సవాల ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రతిష్ట ను మారుమ్రోగిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి

ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం విశాఖ లోని ప్రభుత్వ అతిధి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ డిసెంబర్ 28, 29 తేదీలలో విశాఖ ఉత్సవ్

నిర్వహిస్తున్నట్టు తెలిపారు. à°ˆ సందర్బంగా విశాఖ ఉత్సవ్ 2019 పోస్టర్ ను  à°µà°¿à°¡à±à°¦à°² చేశారు. ఉత్సవ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసిందని

తెలిపారు.  à°µà°¿à°¶à°¾à°– నగరానికి, జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని, భారతదేశానికి ముంబై నగరం ఎలాగో, ఆంధ్ర ప్రదేశ్ కు వైజాగ్ అలాంటిదని ఆయన తెలిపారు.
విశాఖ ఉత్సవ్ ను

ప్రతిరోజు లక్షమంది పర్యాటకులు సందర్శించే లా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ఘనంగా నిర్వహిస్తామని

తెలిపారు.

భీమిలి  à°‰à°¤à±à°¸à°µà°¾à°¨à±à°¨à°¿ ప్రతిరోజు దాదాపు  30 వేల మంది  à°¸à°‚దర్శించారని తెలిపారు.
ఉత్సవానికి ప్రధాన వేదికగా ఆర్కే బీచ్ ఉంటుందని తెలిపారు. సాంస్కృతిక

కార్యక్రమాల నిర్వహణ కోసం ఆర్కే బీచ్ లో ప్రధాన వేదిక,  à°¨à±‹à°µà°¾à°Ÿà±†à°²à± హోటల్ ఎదురుగా జాతర వేదికను, స్థానిక కళాకారుల కోసం ప్రత్యేకంగా వైయస్సార్  à°¸à°¿à°Ÿà±€ సెంట్రల్

పార్క్ లో మరొక వేదికను  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేసినట్టు  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. స్థానికుల మనోభావాలు గౌరవించేలా, గుర్తించేలా ఉత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. చిన్న వ్యాపారస్తుల

నుంచి బిగ్ బడా వ్యాపారస్తుల వరకూ చేసే ఏడాది బిజినెస్ కేవలం ఈ మూడు రోజుల విశాఖ ఉత్సవ్ లోనే జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర పధకం రచించిందని తెలిపారు.

దీంతో చిన్న వ్యాపారులకు అత్యద్భుత అవకాశాలు కలుగుతాయన్నారు. ఈ వేడుకలు చూసేందుకు విశాఖ జిల్లా నుంచే కాక ఆంధ్ర ప్రదేశ్ లోని నలు మూలాల ప్రాంతాల నుంచి, ఒరిస్సా,

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి కూడా లక్షలాదిగా పర్యాటకులు వచ్చే విధంగా రవాణా ఏర్పాట్లు కూడా చేశామన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ విశాఖ

ఉత్సవ్ ను సరిగ్గా నిర్వహించలేకపోయిందని, వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలోనే వ్యాపారులకు మంచి పాఠం నేర్పే విధంగా నిర్వహిస్తుందన్నారు. హోటళ్లు ఇప్పడికే ఆయా

తేదీల్లో బుకింగ్ లు అయి పోయాయన్నారు. సాగర  à°¤à±€à°°à°‚ మరో గోవాను, మరో మెరీనా బీచ్, మరో జుహు, చౌపాటి బీచ్ గాను మారి పోతుందన్నారు.  

వైయస్సార్ సిటీ సెంట్రల్ పార్క్

లో ఫ్లవర్ షో  à°¨à± ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
కార్నివాల్లో 10 వేల మంది విద్యార్థులు, 500 మంది జానపద కళాకారులు, వివిధ ప్రభుత్వ శాఖల శకటాలను ప్రదర్శిస్తామని తెలిపారు.

ఆర్కే బీచ్ ప్రధాన వేదిక వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు పర్యాటకులు చూసేందుకు ఎగ్జిబిషన్ స్టాల్స్ ను,  à°«à±à°¡à± కోర్టులను, ఇంకా అమ్యూజ్మెంట్ పార్క్ ను ఏర్పాటు

చేస్తున్నట్టు తెలిపారు.

జిల్లాలోని యువత వేడుకల్లో పాల్గొనేలా బాక్సింగ్, బాడీ  à°¬à°¿à°²à±à°¡à°¿à°‚గ్, కబాడీ, బీచ్ వాలీబాల్ క్రీడలలో పోటీలను నిర్వహించి, విజేతలకు

 à°¬à°¹à±à°®à°¤à±à°²à± ఇస్తామని తెలిపారు.
ఆధ్యాత్మిక  à°ªà°°à±à°¯à°¾à°Ÿà°•à°‚లో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల నమూనాలను పర్యాటకుల కోసం ఏర్పాటు చేస్తామని

తెలిపారు.

ఎకో  à°Ÿà±‚రిజం ప్రోత్సహించడానికి గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా  à°¸à±à°Ÿà°¾à°³à±à°²à± ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏటికొప్పాక బొమ్మలు, అరకు కాఫీ,

 à°…నకాపల్లి బెల్లం, మాడుగుల హల్వా, చింతపల్లి చింతపండు    à°¸à±à°Ÿà°¾à°³à±à°²à± ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు

పర్యాటకుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ,  à°Ÿà±‚రిజం

డెవలప్మెంట్ కార్పొరేషన్, ప్రైవేటు  à°Ÿà±‚రు ఆపరేటర్ల  à°¸à°¹à°•à°¾à°°à°‚తో ప్రత్యేక సిటీ టూర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
నగరంలోని అన్ని పర్యాటక స్థలాలను

సందర్శించడానికి ప్రజలకు ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు. బీచ్ రోడ్డులో లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్టు  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.
ఇతర జిల్లాలు, రాష్ట్రాలలో,

విదేశాలలో ఉన్న విశాఖ వాసులు  à°ˆ ఉత్సవాలలో పాల్గొనాలని కోరుతున్నామని తెలిపారు.

 à°µà°¿ à°Žà°‚ ఆర్ à°¡à°¿ ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు అధిక

సంఖ్యలో పాల్గొని పండుగ వాతావరణంలో ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఉత్సవాలను

నిర్వహిస్తామని తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ ఆర్ కె మీనా మాట్లాడుతూ ఉత్సవాలను సందర్శించడానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్

నియంత్రణ, బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

à°ˆ కార్యక్రమంలో శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబురావు,  à°¯à± వి రమణ మూర్తి రాజు, కరణం ధర్మశ్రీ, కె.

భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. పర్యాటక శాఖ ప్రాంతీయ  à°¸à°‚చాలకులు రాధాకృష్ణమూర్తి, జిల్లా పర్యాటక అధికారి పూర్ణిమా దేవి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam