DNS Media | Latest News, Breaking News And Update In Telugu

18 నుంచి బ్రాహ్మణా కార్పొరేషన్ విద్యా పధకాలు ఆన్ లైన్ లో సిద్ధం 

విశాఖపట్నం, జూన్ 14  2018  (DNS Online ) : ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణా కార్పొరేషన్ 2018 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులకు అందించే ఉపకార వేతనాల దరఖాస్తులను à°ˆ నెల 18 నుంచి

స్వీకరించనున్నారు. ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటనలో వివరాలను అందించారు. ఈ ప్రకటన ప్రకారం 1 . గాయత్రీ పధకం ( పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ప్రొఫెషనల్ తదితర కోర్సుల్లో

ప్రధాన స్థానం లో నిలిచినవారికి ) జూన్ 18 , 2018 నుంచి జులై 31, 2018 వరకూ ఆన్ లైన్ ద్వారా దరఖాస్ట్ చేసుకోవచ్చు.  2 .  à°­à°¾à°°à°¤à°¿ పధకం జూన్ 18 , 2018 నుంచి సెప్టెంబర్ 30, 2018 వరకూ దరఖాస్తు

చేసుకోవచ్చు. వీటిలో  1 à°µ తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు తమ దరఖాస్తులను  à°œà±‚న్ 18 , 2018 నుంచి జులై 31, 2018 వరకూ, సీఏ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు తమ

దరఖాస్తులను  à°œà±‚న్ 18 , 2018 నుంచి జులై 31, 2018 వరకూ, ఇంటర్ నుంచి పీజీ చదువుతున్న విద్యార్థులు తమ దరఖాస్తులను  à°†à°—స్టు 1 , 2018 నుంచి సెప్టెంబర్  30, 2018 వరకూ అప్లై చెయ్యవచు. విదేశాల్లో

పీజీ విద్యా చేస్తున్న వారు ( కనీసం 12  à°¨à±†à°²à°² కాల పరిమితి తక్కువ కాకుండా ఉండాలి ) ఆగస్టు 1 , 2018 నుంచి సెప్టెంబర్  30, 2018 వరకూ అప్లై చేయ్యవచ్చు. వేద వ్యాస పథకం ... వివిధ

వేదపాఠశాలలో వేద విద్య, స్మార్త విద్య అభ్యసించే విద్యార్థులు జులై 1 , 2018 నుంచి ఆగస్టు  31, 2018 వరకూ అప్లై చెయ్యవచు. ద్రోణాచార్య పధకం లో బికాం, à°Žà°‚ కామ్, ఎంబీఏ , సీఏ,

ఐసీడబ్ల్యు ఐ పూర్తి చేసిన వారు జూన్ 15 2018 నుంచి జూన్ 30, 2018 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. 
ఇతర వివరాలకు ఆంధ్ర బ్రాహ్మణా కార్పొరేషన్ వెబ్సైట్ ను చూడవచ్చును. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam