DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజయవాడలో మంత్రి వెల్లంపల్లి విస్తృత పర్యటన, 

రూ. 12 లక్షలతో క్రాస్ రోడ్డులకు శంకుస్థాపన 

స్వాతంత్ర సమరయోధులు మరుపిళ్ల చిట్టికి నివాళి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . ..

అమరావతి,

నవంబర్ 27, 2019 (డిఎన్‌ఎస్‌) : ఐదేళ్లలో రాజధాని నిర్మించ లేని వారు ఇప్పుడు పర్యటించి ఏం చేస్తారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. బుధవారం

మంత్రి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ తో కలసి పలు డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. అభివృద్ధి అంటే ఏమిటో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసి చూపిస్తారని అన్నారు.

తొలుత 26వ డివిజన్ లో పర్యటించిన మంత్రి దృష్టికి స్థానికులు పలు సమస్యలు తీసుకొని వచ్చారు. 26వ డివిజన్ అప్పల స్వామి స్ట్రీట్ నుండి బ్రహ్మయ్య వీధి మరియు ఆర్టీసీ

వర్క్ షాప్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు.  à°ªà±à°°à°¾à°‚తంలో కాలువ à°² నందు మురుగు నీరు,వర్షపు నీరు పారుదలకు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

అదే విధంగా అప్పలస్వామి క్వారీ రోడ్ మరియు ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు..

పర్యటనలో 26వ డివిజన్ అధ్యక్షుడు గుడివాడ

నరేంద్ర, రామకృష్ణ, మాజీ కార్పొరేటర్ యలకల చలపతిరావు, పి.వి రెడ్డి ,ఏలూరు వెంకన్న, ముంతాజ్ బేగం, ఈశ్వరి, హరీష్ మిత్ర, రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు. 12 లక్షల

రూపాయలతో  à°¨à°¾à°²à±à°—ు  à°•à±à°°à°¾à°¸à± రోడ్డు పనులకు శంకుస్థాపన చేసారు. 48 à°µ డివిజన్ హుద్దుస్ నగర్ నందు నాలుగు  à°•à±à°°à°¾à°¸à± రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

à°ˆ

కార్యక్రమంలోమాజీ ఫ్లోర్ లీడర్ బండి పుణ్య శీల,  à°¬à°‚à°¡à°¿ రాజశేఖర్, సందీప్ బాబు,చందు భాష,వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి పోలిమెట్ల శరత్ బాబు తదితరులు

పాల్గొన్నారు..

 à°®à°°à±à°ªà°¿à°³à±à°³ చిట్టికి నివాళి 

ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, పశ్చిమ నియోజకవర్గ మొట్టమొదటి శాసనసభ్యులు మరుపిళ్ల అప్పలస్వామి(చిట్టి) 122వ

జయంతి వేడుకలు చిట్టి నగర్ నందు భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో జరిగింది. మరుపిళ్ల చిట్టి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం  à°•à±‡à°•à± కట్

చేసి భవన నిర్మాణ కార్మికులకు అందజేశారు..
పేద విద్యార్థులకు పుస్తకాలు వృద్దులకు పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డాది కృష్ణ , ఆదాం, నరహరశెట్టి

నరసింహారావు, షేక్ మహారాజా కొరగంజి భాను, జార్జి తదితరులు పాల్గొన్నారు. 

 à°Ÿà°¿à°¡à°¿à°ªà°¿ నుంచి వైఎస్సార్ సీపీ లోకి చేరికలు

బ్రాహ్మణ వీధిలో మంత్రి

కార్యాలయంలో బుధవారం టిడిపి నగర ఉపాధ్యక్షుడు,స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాసరావు తన అనుచరులతో మంత్రి సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి చేరారు. తొలుత

మంత్రి వీరికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందజేయాలని లక్ష్యంతో

వైఎస్సార్సీపీ పని చేస్తుందని వాటికి ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ లోకి వస్తున్నారనీ అన్నారు. కార్యక్రమంలో కురాకుల నాగు,    à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à±, ఉమా, కట్ట

సత్తయ్య, కుమార్, శేఖర్, సతీష్, తదితరులు ఉన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam