DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ‌జ వాహ‌నంపై లోకమాత శ్రీ ప‌ద్మావ‌తి అభయం

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): 

తిరుపతి , నవంబర్ 27, 2019 (డిఎన్‌ఎస్‌) : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు

బుధ‌వారం రాత్రి శ్రీ à°ª‌ద్మావ‌తి అమ్మవారు భక్తులకు దివ్య à°¦‌ర్శ‌à°¨‌మిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవీగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు,

భజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. రాత్రి 7.30 నుండి 11 గంటల వరకు వాహనసేవ కోలాహలంగా సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు

సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
         à°¶à±à°°à±€ పద్మావతి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది à°—à°œ వాహనం. గజపటాన్ని ఆరోహణం చేయడంతోనే అమ్మవారి

బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. గజం ఐశ్వర్యసూచకం. అందుకే ''ఆగజాంతగం ఐశ్వర్యం'' అని ఆర్యోక్తి. పాలసంద్రంలో ప్రభవించిన సిరులతల్లికి గజరాజులు భక్తితో

అభిషేకించాయని వేదాంతదేశికులు శ్రీస్తుతి చేశారు. నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. ఏనుగు

ఓంకారానికీ, విశ్వానికీ సంకేతమని చెబుతారు.
          వాహనసేవలో తిరుమల పెద్ద జీయ‌ర్‌స్వామి, చిన్న జీయ‌ర్‌స్వామి, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో  à°…నిల్‌కుమార్ సింఘాల్‌, అదనపు ఈఓ

 à°Žà°µà°¿.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు  à°šà±†à°µà°¿à°°à±†à°¡à±à°¡à°¿ భాస్కర్ రెడ్డి,  à°¶à°¿à°µà°•à±à°®à°¾à°°à±,  à°Žà°‚.నిచిత, మాజీ ఛైర్మ‌న్  à°•‌నుమూరు బాపిరాజు, అర్బన్ ఎస్పి గజరావ్ భూపాల్, చీఫ్ ఇంజినీర్

 à°°à°¾à°®à°šà°‚ద్రారెడ్డి, ఆదనపు సివిఎస్వో శివకుమార్‌రెడ్డి, విఎస్వో  à°ªà±à°°‌భాక‌ర్‌, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద‌రాజ‌న్‌, ఆగ‌à°® à°¸‌à°²‌హాదారు  à°•à°¾à°‚డూరి శ్రీ‌నివాసాచార్యులు,

ఏఈవో సుబ్ర‌à°®‌ణ్యం, ఏవిఎస్వో నందీశ్వ‌ర్‌రావు ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam