DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భాగ్యనగరం లో బాలికలకు భద్రత కరువు. .. 

దుండగుల చేతిలో వైద్యురాలు ప్రియాంక బలి 

15 పోలీసు బృందాలతో గాలింపు చర్యలు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .. 

అమరావతి, నవంబర్ 28, 2019

(డిఎన్‌ఎస్‌) : హైదరాబాద్ లో ప్రజలకు భాద్యత లేకుండా పోయింది. దీనికి నిదర్శనమే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని చటాన్ పల్లి  à°¶à°¿à°µà°¾à°°à±à°²à±‹ జరిగిన గుర్తు

తెలియని యువతి  à°¹à°¤à±à°¯ కేసులో షాద్ నగర్ పోలీసులు అన్ని కోణాల్లో ప్రారంబించారు.  à°šà°Ÿà°¾à°¨à± పల్లి వద్ద à°“ వంతెన పక్కన దారుణంగా హత్య చేసి à°šà°‚à°ª బడ్డది డాక్టర్ ప్రియాంక

రెడ్డిగా పోలీసులు నిర్ధారించారు. ఘటనాస్థలానికి శంషాబాద్ డిసిపి  à°ªà±à°°à°•à°¾à°·à± రెడ్డి, షాద్ నగర్ ఏసీపీ సురేందర్, ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్ చేరుకుని దర్యాప్తు

ముమ్మరం చేశారు. ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. యువతి పై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనలో శంషాబాద్ కు చెందిన యువతిగా గుర్తించారు.

అయితే వీరిది సొంత గ్రామం కొల్లాపూర్ నర్సాయపల్లి గ్రామానికి చెందిన వారు అయితే స్థిరపడింది మాత్రం శంశబాద్ లో నివాసం ఉంటున్నారు.  à°®à±ƒà°¤à°¿ చెందిన యువతి తండ్రితో

పాటు కుటుంబ సభ్యులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు.  à°Žà°‚దుకు à°† యువతిని పెట్రోలు పోసి తగలబెట్టారు అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు

చేస్తున్నారు. 15 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే ఘాతుకానికి పాల్పడినా దుండగులను పట్టుకుంటామని తెలిపారు.  

స్కూటీ బాగు చేస్తామని . . .

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్.. ఫరూక్ నగర్ మండలం చటాన్ పల్లిలో అత్యంత దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువతి పై అఘాయిత్యం చేసి, హత్య చేసి

నిప్పంటించారు. మృతురాలు వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డిగా పోలీసులు గుర్తించారు. నిన్న మదాపూర్ లోని హాస్పిటల్ కు వెళ్లిన ప్రియాంక.. తిరిగి రాత్రి తొమ్మిది

గంటల సమయంలో శంషాబాద్ కు వచ్చింది. అప్పటి నుండి ప్రియాంక ఫోన్ స్విచ్చాఫ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో ప్రియాంకరెడ్డి

మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ప్రియాంక స్వస్థలం కొల్లాపూర్ మండలం నర్సాయిపల్లి. స్కూటీ పాడైందని తల్లిదండ్రులకు ఫోన్ లో చెప్పిన కాసేపటికే ఈ ఘటన

జరిగిందని సమాచారం. తల్లి దండ్రులకు ఫోన్ చేసిన టైంలో చుట్టు లారీ డ్రైవర్లు ఉన్నారని భయంగా చెప్పిన ప్రియాంకరెడ్డి ఆ తర్వాత హత్యకు గురైనట్లు పోలీసులు

గుర్తించారు. ఈ ఘటనపై ప్రియాంక సోదరి స్పందించింది. టైర్ పంక్చర్ అయిందని.. పక్కన ఉన్న లారీ డ్రైవర్లు తాము బాగు చేస్తామని చెప్పడంతో ఆమె మళ్లీ ఫోన్ చేస్తానని

చెప్పి కట్ చేసిందని వివరించింది. à°† తర్వాత ఆమె ఫోన్ స్విచ్చాఫ్ వచ్చిందని తెలిపింది. à°ˆ క్రమంలో సీసీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ప్రియాంకను

కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు నిర్దారణకు వచ్చారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam