DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అఘాయిత్యాల దోషులకు తీవ్ర శిక్షలు విధించాలి . . .

కర్నూలు లో జనసేన వీరమహిళల భారీ ర్యాలీ.

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, నవంబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌) : బాలికలు, మహిళలపై జరుగుతున్నా

అఘాయిత్యాల నిరోధానికి కఠిన శిక్షలే మార్గమని నినాదంతో జనసేన వీర మహిళలు భారీ ర్యాలీ చేపట్టారు. జనసేన పార్టీ వీర మహిళ విభాగం ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని రాజ్

విహార్ నుండి కలెక్టరేట్ వరకు జరిగిన భారీ ర్యాలీలో పలు విద్య సంస్థల ప్రతినిధులు, బాల బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  à°•à°Ÿà±à°Ÿà°®à°‚à°šà°¿ జనార్దన్ రెడ్డి స్కూల్లో

పదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక పై గత ఏడాది జరిగిన అత్యాచారం హత్య ఉదంతాన్ని నిష్పక్షపాతంగా విచారణ చేయాలని దోషులను కఠినంగా శిక్షించాలని, నిన్న జరిగిన

ప్రియాంక రెడ్డి కేసులో హంతకులను ఉరి తీయాలని, రాష్ట్రవ్యాప్తంగా మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి ప్రభుత్వం చట్టాలను పకడ్బందీగా అమలు

చేయాలని డిమాండ్ చేసారు. ఈ ర్యాలీ ప్రదర్శనకు బిసి స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం మోహన్ పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam