DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కిలుము పట్టిన బ్రిటిష్ చట్టాలను మారుస్తున్నాం : కిషెన్ రెడ్డి

క్షమార్హం కానీ తప్పిదం ఇది, ఉరి ఇక్కటే శిక్ష.

హోమ్ శాఖా సహాయ మంత్రి కిషెన్ రెడ్డి ప్రకటన 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి,

నవంబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌) : పూర్తిగా కిలుము పట్టిన బ్రిటిష్ ఐపీసీ చట్టాలను పూర్తిగా మారుస్తున్నట్టు కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రి జి. కిషెన్ రెడ్డి ప్రకటించారు.

హైదరాబాద్ లో జరిగిన వైద్యురాలిపై జరిగిన దుర్ఘటన పై ఆయన చాలా విచారం వ్యక్తం చేసారు. శనివారం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం అయన మీడియా ముఖంగా ఆవేదన

వ్యక్తం చేసారు. ఏనాడో పురాతన కాలం నాటి శిక్షలు నేటి దుర్ఘటనలకు సరిపడవన్నారు. ఇటీవల మహిళలు, బాలికలు, శిశువుపై జరుగుతున్న దాడులకు నేరుగా కఠిన శిక్ష పడే విధంగా

రానున్న చట్టాలు అమలు లోకి తీసుకు వస్తామన్నారు. దారుణమైన నేరాలు చేసిన వారికి ఎటువంటి బెయిలు, కోర్టు ద్వారా తప్పించుకునే అవకాశం లేకుండా కఠిన చట్టాలు అమలు

లోకి తీసుకు వస్తామన్నారు. ఇప్పడికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు, అధికారులకు దీనిపై ఆదేశాలు జరీ చెయ్యడం జరిగిందన్నారు. నిర్భయ సంఘటన తర్వాత శంషాబాద్ దుర్ఘటన

అత్యంత కిరాతకమైనదన్నారు. నేరస్తులకు à°•à° à°¿à°¨ శిక్షలు అమలు అయ్యేలా చూడడమే తక్షణ కర్తవ్యమ్ అన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam