DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కీచకులకు విచారణ లేకుండా నేరుగా ఉరి తీయాలి

షాద్ నగర్ పీఎస్ కు చేరుకున్న వేలాది జనం  à°¤à±€à°µà±à°° ఉద్రిక్తత 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): ..  .

అమరావతి, నవంబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌) : హైదరాబాద్ లో

వైద్యురాలి పై జరిగిన ఘటనలో నేరస్తులకు ఎటువంటి విచారణ లేకుండా నేరుగా ఉరి శిక్ష విధించాలంటూ వేలాదిగా ప్రజలు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. శనివారం ఉదయం

నిందితులను అరెస్ట్ చేసి, షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకు రావడంతో . . . భారీ సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, యువతీ యువకులు చేరుకున్నారు. అందరూ ఒక్కటే డిమాండ్ తో

నినాదాలు చేస్తున్నారు. నిందితులను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకు వచ్చే అవకాశం లేకపోవడంతో  à°·à°¾à°¦à± నగర్ పి ఎస్ లోనే నిందితులకు డాక్టర్ శ్రీనివాస్ సురేందర్

నేతృత్వంలోని బృందం వైద్య పరీక్షలు చేశారు. అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశ పెట్టవలసి ఉండడంతో, దానికి అవకాశం లేకపోవడంతో నేరుగా మేజిస్ట్రేట్ పోలీస్

స్టేషన్ కు చేరుకున్నారు. ఈ క్రమం లో పోలీసు అధికారులు ప్రజలకు శాంతం వహించాల్సిందిగా కోరుతున్నారు. దోషులకు శిక్ష తప్పని సరిగా పడుతుందని తెలిపారు. ఎట్టి

పరిస్థితుల్లోనూ వాళ్ళు తప్పించుకునే అవకాశం లేదన్నారు.  à°ªà±à°°à°œà°²à°‚దరు సంయమనం పాటించాలి అని à°¡à°¿ సి పి ప్రకాష్ రెడ్డి అన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam