DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాధిత డాక్టర్ కుటుంబానికి గవర్నర్ తమిళిసై పరామర్శ  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, నవంబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌) : రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన అఘాయిత్యంలో బాధిత వైద్యురాలి

కుటుంబాన్ని గవర్నర్ తమిళ సై పరామర్శించి ఓదార్చారు. శనివారం తెలంగాణ గవర్నర్ వైద్యురాలు ఇంటికి వెళ్లిన గవర్నర్ హంతకులకు శిక్షించే విదంగా కఠిన చర్యలు

తీసుకుంటామని హామీ ఇచ్చారు. à°ˆ ఘటన అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేసారు. కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన à°ˆ ఘటన పై  à°ªà±à°°à°œà°² నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు

చెలరేగుతున్నాయి. నిందితులను వెంటనే ఉరి తీయాలని కోరుతూ ప్రజలు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిందితులను తమకు

అప్పగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అంతకు ముందే కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషెన్ రెడ్డి కూడా ఈ దుర్ఘటన దేశానికి ఒక గుణపాఠం లాంటిదన్నారు. అతి

త్వరలోనే తుప్పు పట్టిన బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మార్చి నిందితులకు తక్షణ శిక్షలు పడేలా మారుస్తున్నట్టు ప్రకటించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam