DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభ‌వంగా పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

శోభాయ‌మానంగా స్న‌à°ª‌à°¨‌ తిరుమంజ‌నం . . . 

వేలాదిగా భక్తజనం పుష్కరిణిలో పవిత్ర స్నానం  

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . . .

తిరుపతి ,

డిసెంబ‌రు 01, 2019 (డిఎన్‌ఎస్‌) : కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుని పట్టపుదేవేరి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని

కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం పంచమీ తీర్థం (చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య రంగరంగ వైభవంగా జరిగింది.

ఉదయం 6.30 గంటల నుండి 8 గంటల వరకు

శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి  à°†à°¸à±à°¥à°¾à°¨à°‚ నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా

పంచమీ తీర్థ మండపానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది.

పంచమీ తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. à°ˆ సందర్భంగా à°’à°• కిలో 300 గ్రాములు à°¬‌రువుగ‌à°² à°µ‌జ్రాలు పొదిగిన

అష్ట‌à°²‌క్ష్మీ స్వ‌ర్ణ à°µ‌డ్డాణాన్నిసారెతో పాటు తిరుప‌తి పుర‌వీధుల‌లో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.

శోభాయ‌మానంగా స్న‌à°ª‌à°¨‌

తిరుమంజ‌నం . . . .

పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం 10 à°—à°‚à°Ÿà°² నుండి 11.30 à°—à°‚à°Ÿà°² వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు,

తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. à°ˆ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు, కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి. ఎండు ద్రాక్ష‌,

కొబ్బ‌à°°à°¿ పూలు, ఎండుఫ‌లాలు, à°ª‌విత్రాల‌తో మాల‌లు రూపొందించారు. తులసి à°—à°¿à°‚à°œ‌లు, à°ª‌విత్రాల‌తో చేసిన మాల‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌à°£‌à°—à°¾ నిలిచాయి. à°¤‌మిళ‌నాడులోని

తిరుపూర్‌కు చెందిన భక్తులు రాజేంద్ర‌,  à°·‌ణ్ముగ సుంద‌à°°à°‚,  à°¸à±à°¬à±à°°‌à°®‌ణ్యం, నెల్లూరుకు చెందిన à°¨‌à°°‌à°¹‌à°°à°¿ à°ˆ మాల‌à°² à°¤‌యారీకి విరాళం అందించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు

కుంభ లగ్నంలో పంచమీ తీర్థం (చక్రస్నానం) ఘట్టం ఘనంగా జరిగింది. చక్రత్తాళ్వార్‌తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పుణ్యస్నానాలు ఆచరించారు.

కాగా రాత్రి 7.30

నుండి 8.30 à°—à°‚à°Ÿà°² వరకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఊరేగించనున్నారు. అనంతరం రాత్రి 9.30 నుండి 10.30 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం

జరుగనుంది.

à°ˆ కార్యక్రమంలో  à°ªà±†à°¦à±à°¦ జీయ్యంగార్‌, చిన్న జీయ్యంగార్‌, రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి  à°¨à°¾à°°à°¾à°¯‌à°£‌స్వామి, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఛైర్మ‌న్  à°µà±ˆà°µà°¿.సుబ్బారెడ్డి, ఈవో

 à°…నిల్‌కుమార్‌ సింఘాల్‌, బోర్డు à°¸‌భ్యులు, చంద్రగిరి ఎంఎల్‌ఏ  à°¡à°¾. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి,  à°¬à±‹à°°à±à°¡à± à°¸‌భ్యులు  à°µà°¿.ప్ర‌శాంతి,  à°¶à°¿à°µ‌కుమార్‌, à°…à°¦‌à°¨‌పు ఈవో

 à°Žà°µà°¿.à°§‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో  à°ªà°¿.బసంత్‌కుమార్‌, సివిఎస్‌వో  à°—ోపినాధ్ జెట్టి,  à°¤à°¿à°°à±à°ªà°¤à°¿ అర్బన్‌ ఎస్పీ  à°—‌à°œ‌రావ్ భూపాల్‌, అదనపు సివిఎస్‌వో

 à°¶à°¿à°µà°•à±à°®à°¾à°°à±‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో  à°—ోవింద‌రాజ‌న్ ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

డిసెంబరు 2న పుష్పయాగం

డిసెంబరు 2వ తేదీ

సోమ‌వారం ఆలయంలో పుష్పయాగం సాయంత్రం 5 నుండి 8 à°—à°‚à°Ÿà°² వరకు వైభవంగా జరుగనుంది. à°ˆ సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ రద్దు చేసింది. రూ.500/- టికెట్ కొనుగోలు

చేసి గృహస్తులు (ఇద్దరు) పుష్పయాగంలో పాల్గొనవచ్చు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam