DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దోషులకు బహిరంగ శిక్షలు వెయ్యాలి : చిన్న జీయర్ స్వామి 

దిషా ఘటన పై సాధువులు, సన్యాసులు సైతం చలించి పోయారు 

ప్రధాని సహా దేశ వ్యాప్త నిరసనలు వ్యక్తం 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . . .

విశాఖపట్నం,

డిసెంబ‌రు 01, 2019 (డిఎన్‌ఎస్‌): హైదరాబాద్ లో వైద్యురాలి à°•à°¿ జరిగిన అన్యాయం పై సాధు జనులు, సన్యాసులు సైతం చలించిపోయారు. దోషులకు జైల్లో పెట్టడం సరి కాదని, బహిరంగ శిక్షలు

అమలు చేస్తే మరొక ఘటన జరగదు అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామి తెలియచేసారు. ఈ ఘటన పై చలించిపోయారు. మహిళను దైవ స్వరూపంగా కొలిచే ఈ భారతావనిలో ఇలాంటి

ఘటనలు జరగడం బాధాకరం అన్నారు. 
à°ˆ ఘటనకు దిషా పేరు తో వ్యవహరించాలని ప్రభుత్వం సూచించింది. à°‡à°•à°ªà±ˆ ఘటనకు చెందిన ఫోటోలు గానీ, వైద్యురాలి ఫోటో గానీ బహిర్గతం

చేయరాదని అధికారులు ప్రకటించారు.  à°­à°¾à°°à°¤ ప్రధాని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం స్పందిస్తూ  à°¸à°®à°¾à°œà°‚లో మృగాలు

తిరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam