DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళలకు రక్షణ కు సీఎం జగన్ కఠిన నిర్ణయాలు: కేకే రాజు  

దిశ ఘటనతో  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో తక్షణం అమలు లోకి జీరో ఎఫ్ఐఆర్  

నగరంలో మహిళల చే భారీ కొవ్వొత్తుల ర్యాలీ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . .

.

విశాఖపట్నం, డిసెంబ‌రు 03, 2019 (డిఎన్‌ఎస్‌): మహిళలకు తక్షణ రక్షణ కల్పించేందుకు  à°°à°¾à°·à±à°Ÿà±à°° ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి à°•à° à°¿à°¨ నిర్ణయాలు తీసుకున్నారని

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఉత్తర నియోజక వర్గ సమన్వయ కర్త నేత కేకే రాజు తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన దిశా ఘటనలో దోషులకు తక్షణ శిక్షలు విధించాలని డిమాండ్

తో నగరంలోని బాలయ్యశాస్త్రి లే అవుట్ లోని మహిళలు భారీ ఎత్తున మంగళవారం సాయంత్రం  à°•à±Šà°µà±à°µà±Šà°¤à±à°¤à±à°² ర్యాలీ చేసారు. à°ˆ కార్యక్రమానికి హాజరైన కేకే రాజు మాట్లాడుతూ à°ˆ 
/> ఘటన తర్వాత రాష్ట్రంలో జీరో ఎఫ్ ఐ ఆర్ ను తక్షణం అమలు లోకి తీసుకు వచ్చారన్నారు. ఈ ఆదేశంతో ఆపదలో ఉన్న వారు తమకు సమీపంలో ఉన్న పోలీసు స్టేష లో ఫిర్యాదు

చేయవచ్చన్నారు. ఆ కేసు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది కాకపోయినా సరే కచ్చితంగా కేసు నమోదు చేయాలన్నారు. తద్వారా బాధితులకు కొంత భరోసా లభిస్తుందన్నారు. మహిళల

అభ్యున్నతి కోసం ఎన్నో పధకాలు అమలు లోకి తీసుకు వచ్చారన్నారు. ప్రతి సంక్షేమ పధకం లోనూ మహిళలకు తగిన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సాక్షాత్తు ఈ రాష్ట్రానికి హోమ్

శాఖా మంత్రిగా à°’à°• మహిళనే నియమించిన విషయాన్నీ గుర్తు చేసారు.  
ఈ కొవ్వొత్తుల ర్యాలీ బాలయ్యశాస్త్రీ లే అవుట్ లోని శ్రీకన్య డిపార్ట్మెంటల్ స్టోర్స్ నుంచి

ప్రారంభమై, డబల్ రోడ్ మీదుగా, 4 వ టౌన్ పోలీస్ స్టేషన్, గ్రీన్ పార్క్ వినాయక గుడి, మీదిగా సాగింది. ఈ ర్యాలీ లో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam