DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కుక్కలని కాల్చినట్టు. . రాక్షసుల్ని. .తూట్లు. . .  

అదే స్థలి. . . అదే సమయం . . అలాగే. . . 

ఘటన స్థలి వద్ద హై అలెర్ట్ . .మీడియా à°•à±€ నో ఎంట్రీ  .. .

జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్. 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl

కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, డిసెంబ‌రు 06, 2019 (డిఎన్‌ఎస్‌) : విచారణలో పారిపోతున్న దిశ ఘటన లో నేరస్థుల శరీరం తూట్లు పొందేలా గజ్జి కుక్కలని కాల్చినట్టు

కాల్చిపారేసింది సజ్జనార్ బృందం. ఈ వార్త దావానంలా వ్యాపించింది. జనాలు తండోపతండాలుగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన స్థలి లో చెల్లాచెదురుగా పడిన ఈ

రాక్షసులను చూసేందుకు వేలాది గా జనం వస్తుండడంతో 44 వ నెంబర్ జాతీయ రహదారి పై భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటన స్థలి 300 మీటర్ల పరిధిలోకి ఎవ్వరినీ రానివ్వడం

లేదు పోలీసులు. మీడియా వర్గాలను సైతం అనుమతించక పోవడం గమనార్హం. à°ˆ క్రూరమృగాలు ఎలాంటి చావు చచ్చాయో చూసేందుకు భారీ సంఖ్య లో రావడం తో  à°…దుపు చేసేందుకు పోలీసులు

భారీ సంఖ్యలో భద్రతను మోహరించారు. వీటికి పంచనామా, తదుపరి న్యాయస్థానానికి రిపోర్ట్ అప్పగించాల్సి భాద్యత ఉన్నందున తమ విధులకు ఆటంకం కలిగించవద్దని ప్రజలను

పోలీసులు కోరుతున్నారు. 

ఎక్కడ, ఎప్పుడు జరిగిందో అక్కడే . . అదే సమయం :. .. 

దిశ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో వీళ్ళని కూడా అదే సమయంలో అదే స్థలంలో కాల్చి

పారేయడం యాదృచ్చికం కావడం గమనార్హం.  à°¸à±€à°¨à± రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో

నలుగురు నిందితులు మృతి చెందారు. దిశ కేసులోని నేరస్తులు నలుగురు దిక్కులేని కుక్క చావు చచ్చారు. à°—à°¤ నెల 27à°µ తేదీన జరిగిన దిశ ఘటన చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి à°•à°¿à°‚à°¦

శవాన్ని కిరోసిన్ పోలీస్ కాల్చిన సంగతి తెలిసిందే.అదే ప్రదేశంలో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా à°ˆ ఘటన చోటు చేసుకుంది. à°† ప్రదేశంలో చీకటిగా ఉన్న

పరిస్థితులను అనుకూలంగా చేసుకున్న నిందితులు పోలీసులపై దాడికి దిగారు. తెల్లవారుజామున 3 à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. జైల్లో ఉన్నప్పుడు నిందితులను

వేరువేరుగా ఉంచారు.నిందితులను ఘటనకు పాల్పడిన ప్రాంతానికి తీసుకురాగానే అరగంటపాటు విచారణ జరిగిన అనంతరం ఆరిఫ్ మొదట పోలీసులపై దాడి చేశాడు. అనంతరం మిగితా

ముగ్గురు పోలీసులపై తిరగబడ్డారు. నిందితులు తుపాకులు లాక్కొని పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి

చెందారు.

సంఘటన స్థలంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, డిసిపి ప్రకాష్ రెడ్డి, ఏసీపీ సురేందర్, సిఐ శ్రీధర్ కుమార్ జిందాబాద్ అంటూ జనాలు నినాదాలు

చేశారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam