DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిటిడి మార్చ్ నెల కోటా టిక్కెట్లు 52 ,748 విడుదల

తిరుమలలో మార్చ్ నెల ఆర్జిత సేవల టికెట్ల విడుదల 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . . . .

తిరుపతి , డిసెంబ‌రు 06, 2019 (డిఎన్‌ఎస్‌) : తిరుమలలో

శ్రీనివాసునికి నిర్వహించే ఆర్జిత సేవా టికెట్లు ఆన్ లైన్ ద్వారా విక్రయించే టికెట్లకు మార్చ్ 2020 నెల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానములు విడుదల చేసింది.  à°†à°¨à±

లైన్ ద్వారా విక్రయించే మొత్తం టికెట్లు 52,748 . 
డిప్ విభాగంలో 10,973 కాగా సుప్రభాతం 8,93 టికెట్లు, తోమాల 120 , అర్చన 120 , అష్టదళ పాద పద్మారాధన 240 , నిజపాద దర్శనం 2300 టిక్కెట్లు

విక్రయిస్తున్నట్టు తెలిపింది. సాధారణ కేటగిరి లో 41 775 కాగా కళ్యాణం 14 ,250,  à°‰à°‚జల్ సేవ 4500 , ఆర్జిత బ్రహ్మోత్సవం 7 ,425. , సహస్ర దీపాలంకరణ సేవ 15 ,600 టికెట్లు అందుబాటులో ఉంచారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam