DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టలో తరించిన రఘుపతి 

జనవరిలో భావనారాయణ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, డిసెంబ‌రు 06, 2019 (డిఎన్‌ఎస్‌) : గుంటూరు జిల్లా బాపట్ల

లోని శ్రీ క్షీర భావనారాయణ స్వామి ఆలయంలో ధ్వజస్థంబ ప్రతిష్ట వేడుకల్లో రాష్ట్ర శాసన సభ ఉపసభాపతి కోన రఘుపతి దంపతులు పాల్గొని అమితానందాన్ని పొందారు. వచ్చే

జనవరి నెల లో ఈ ఆలయ జీర్ణోద్ధరణ చేపట్టనున్నసందర్బంగా ముందుగా ఆలయ ధ్వజ స్తంభ ప్రతిష్ఠా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కీర్తి స్థంభం కూడా ప్రతిష్ఠా

జరిగింది. అంతకు ముందు వీటికి ఆగమశాస్త్ర ప్రకారంగా యజ్ఞ బ్రహ్మగా ఆగమశాస్త్ర ప్రవీణ మోహన రంగాచార్యుల వ్యవహరించి వైభవంగా చేపట్టారు. అటవీ శాఖా నుంచి 60 ఏళ్ళ

టేకు వృక్షాన్ని తీసుకు వచ్చి రెండు ధ్వజ స్తంభాలను తయారు చేసి ఆగమ శాస్త్ర ప్రకారంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించి, గ్రామం లోని వీధుల్లో శోభాయాత్రగా

తిరువీధి ఉత్సవం నిర్వహించారు. à°ˆ కార్యక్రమం లో కోన రఘుపతి, రమాదేవి దంపతులు ప్రత్యక్షంగా పాల్గొని, స్వామి ని సేవించారు. ధ్వజ స్థంబ పీఠాలను  à°ªà±à°°à°¤à°¿à°·à±à°Ÿ చేసే

గుంతలో ఉంచాల్సిన యంత్రాలను, నవధాన్యాలు, తదితర యజ్ఞ సామాగ్రిని రఘుపతి భారీ ఊరేగింపుతో ఆలయానికి విచ్చేసారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం శుక్రవారం

అత్యంత వైభవంగా జరిగింది. à°ˆ కార్యక్రమం లో అధికార, అనధికార సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam