DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.2 కోట్లు విరాళం

ఇద్దరు బెంగుళూరు భక్తులు చెరో కోటి విరాళం అందజేత 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . . .. 

తిరుపతి, డిసెంబ‌రు 07, 2019 (డిఎన్‌ఎస్‌) : కర్ణాటక రాష్ట్రం

లోని బెంగుళూరు కు చెందిన 
ఇద్దరు మహిళా భక్తులు à°Ž. ఐశ్వర్య నారాయణి రెడ్డి , అనన్ కల్పన తిరుమల తిరుపతి దేవస్థానములు (à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿) లోని శ్రీ వెంకటేశ్వర అన్న‌ప్ర‌సాదం

ట్ర‌స్టుకు శనివారం రూ.2 కోట్లు విరాళం అందించారు. ఇద్దరూ చెరో కోటి రూపాయలు విరాళాలకు చెందిన చెక్కు లను à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అదనపు కార్యనిర్వహణాధికారి ఏ. ధర్మారెడ్డి à°•à°¿

అందించారు. శనివారం ఉదయం స్వామిని దర్శించుకున్న అనంతరం వీరిద్దరూ విరాళాల డిడిలను శ్రీవారి ఆలయంలోని à°°à°‚à°—‌నాయ‌కుల మండ‌పంలో అందచేశారు. వీరిద్దరికీ ఆలయ

అధికారులు స్వామి ప్రసాదం, చిత్తరువులు అందించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam