DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మెదడు పోటు కు సత్వర చికిత్స అవసరం... సెవెన్ హిల్స్ లో అరుదైన వైద్యం 

 

విశాఖపట్నం, జూన్ 19 , 2018 (DNS Online ): బ్రెయిన్ స్ట్రోక్ లేదా మెదడు పోటు సంక్రమించిన వారికి సత్వర వైద్యం అందించాలని సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరో

రేడియోలజిస్ట్ డాక్టర్ సీబా శంకర్ దలై తెలిపారు. మంగళవారం సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ,  à°®à±†à°¦à°¡à± పోటు అనేది à°’à°•

వినాశకరమైన వ్యాధి అని,  à°‡à°¦à°¿ ఎవరికైనా వచ్చిన ఎదల అతని ఆరోగ్య, మానసిక, సామాజిక ఆర్ధిక అంశాల నుంచి అతన్ని. ఆమెను బాగా ఇబ్బంది పెడుతుందని తెలిపారు. ఇది

కుటుంబానికి పెద్ద భారంగా మారుతుంది. మెదడు స్ట్రోక్ à°’à°• చిన్న పిల్లవాడు, లేక యువకుల్ని తాకితే అది మరింత బాధాకరం à°—à°¾ ఉంటుందన్నారు. 
ఒక దశాబ్ద కాలం క్రితం వరకూ

à°ˆ వ్యాధి కేవలం 60 ఏళ్ళ వయసు వారికి మాత్రమే వచ్చేది, ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఒత్తిళ్లకు తట్టుకోలేని వారు à°ˆ వ్యాధికి గురవుతున్నట్టు సర్వేల్లో తేలింది.  à°¦à±€à°¨à°¿à°•à°¿

తోడు నిశ్చల జీవాల శైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణం à°—à°¾ యువతరానికి సంక్రమిస్తోందని చెప్పవచ్చన్నారు. 
జూన్ 14 2018 న అన్వేష్ వర్మ అనే 15 ఏళ్ల బాలున్ని సెవెన్

హిల్స్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందన్నారు. మెదడు నొప్పి కారణంగా అతని శరీరం లో కుడి భాగం లో పక్షవాతం సంభవించిందని సెవెన్ హిల్స్ వైద్యులు తెలిపారు. దీంతో

అతను మాట్లాడలేక పోయాడని, తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళన సైతం కల్గిందని వివరించారు. అదే విధంగా జూన్ 15 న 21 ఏళ్ళ ఇంజనీరింగ్ విద్యార్థి షేక్ ఇమ్రాన్ అనే యువకుడు ఇదే

లక్షణాలతో ఆసుపత్రికి వచ్చారని, అతనికి à°Žà°¡à°® వైపు పక్షవాతం వచ్చిందన్నారు.  à°…తను గందరగోళం, మగత కారణంగా ప్రజలను గుర్తించలేని స్థితికి చేరుకున్నాడని తెలిపారు. 
/> వీరిద్దరికీ వెంటనే మెదడు ( సెరిబ్రల్ యాంజియోగ్రామ్ ) యొక్క ఆంజియోగ్రఫీ చేశామని,  à°¡à°¾à°•à±à°Ÿà°°à± సీబా శంకర్ దలై, చికిత్స చేసి  à°®à±†à°¦à°¡à± లోని బ్లాక్ సైట్లో à°’à°• సన్నీని

కాగేటర్ ను, మెదడు నుంచి గడ్డలను తొలగించడానికి యాంత్రిక ట్రోమ్బెక్టమీ నిర్వహించారని తెలియచేసారు. దాంతో మెదడు ప్రసరణ నిమిషాల్లో జరగడం ఆరంభించిందని

వివరించారు. వీరిద్దరూ ప్రస్తుతం 24 నుంచి 48 గంటల్లో తమ పక్షవాతం నుంచి అభివృద్ధి చెందుతూ ఆరోగ్యాంగా ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.  
వీరికి

చికిత్స చేసిన వైద్య బృందం లో సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియోలజిస్ట్ డాక్టర్ సీబా శంకర్ దలై, ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియోలజిస్ట్ డాక్టర్

ఆర్ వి నారాయణ, డాక్టర్ కె. సురేష్ కుమార్, న్యూరో ఫిజీషియన్ అండ్ ఇంటెన్సివిస్ట్స్ డాక్టర్ కుచేల బాబు, డాక్టర్ మోహన్ లు ఉన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam