DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు, సోదరులు వైకాపా తీర్ధం .  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం )

విశాఖపట్నం, డిసెంబ‌రు 09, 2019 (డిఎన్‌ఎస్‌): నర్సాపురం మాజీ ఎంపీ, భారతీయ జనతా పార్టీ నాయకులూ గోకరాజు గంగరాజు సహా, సోదరులు సైతం

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో విజయవాడ /

అమరావతి లో పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు, ఇతర ప్రజా పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. ఈ రోజు పార్టీలో

చేరిన వారిలో గోక‌రాజు à°—à°‚à°—‌రాజు కుమారుడు à°°à°‚à°—‌రాజు, గోక‌రాజు à°—à°‚à°—‌రాజు సోద‌రులు à°¨‌à°°‌సింహ‌రాజు, రామ‌రాజు తదితరులు చేరారు. గోకరాజు గంగరాజు ఆంధ్ర క్రికెట్

సంఘం మాజీ కార్యదర్శి కూడా సేవలు అందించారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఎన్నో పరిశ్రమలను నిర్వహిస్తున్నారు. వీరి రాకతో పశ్చిమ గోదావరి జిల్లాలో

పార్టీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam