DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఓ ఎస్ డి లు బాధ్యతాయుతంగా పని చేయాలి : కలెక్టర్ 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 12, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం ప్రత్యేక అధికారులు బాధ్యతా యుతంగా పని చేయాలని

జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. గురువారం మండల ప్రత్యేక అధికారులతో పాతపట్నం తహశీల్దార్ కార్యాలయం నుండి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రత్యేక అధికారులు సంక్షేమ పథకాలు, అభివృధ్ధి పథకాలపై పర్యవేక్షణ చేయాలన్నారు. గ్రామ సచివాలయాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, వారి విధుల నిర్వహణ, వసతి గృహాలలో

విద్యార్ధుల వసతి సౌకర్యాలు, మున్సిపాలిటీలలో పారిశుధ్ధ్య నిర్వహణ, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, ఉపాధిహామీ పనులు, అమ్మఒడి కార్యక్రమం, ఉల్లి విక్రయ కేంద్రాల

నిర్వహణ, హౌసింగ్ తదితర కార్యక్రమాలపై  à°µà±€à°¡à°¿à°¯à±‹ కాన్ఫరెన్స్ లో సమీక్షించారు. గ్రామ, వార్డు సెక్రటేరియట్  à°‰à°¦à±à°¯à±‹à°—ులు,  à°µà°¾à°²à°‚టీర్లకు వారి జాబ్ ఛార్ట్ పై  à°…వగాహన

కలిగించాలన్నారు.  à°—్రామ సచివాయాల పర్యవేక్షణ నిమిత్తం నోడల్ అధికారుల నియామకం చేపట్టాలని,  à°¸à°šà°¿à°µà°¾à°²à°¯à°¾à°²à°²à±‹ పని చేసే  à°‰à°¦à±à°¯à±‹à°—ుల వివరాలను తెలుసుకోవాలని తెలిపారు.

సచివాలయాలలో మౌలిక సదుపాయాల కల్పన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చడం పై శ్రధ్ధ వహించాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలపై వారికి అవగాహన

కలిగించాలన్నారు.  à°¸à°‚క్షేమ వసతి గృహాలలో వసతి సౌకర్యాలను కల్పన, విద్యార్ధులకు మంచి ఆహారాన్ని అందించడం, పరిశుభ్రమైన వాతావరణాన్ని కలిగించడం , వైద్య సదుపాయాలను

కలిగించే అంశాలను పర్యవేక్షించాలని తెలిపారు.  à°®à±à°¨à±à°¸à°¿à°ªà°¾à°²à°¿à°Ÿà±€à°²à°²à±‹ వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, సేనిటేషన్, ఎన్విరాన్ మెంట్ సెక్రటరీలు, మహిళా పోలీసు,

à°Ž.ఎన్.à°Žà°‚.లకు వారు నిర్వహించవలసి  à°µà°¿à°§à±à°²à°ªà±ˆ అవగాహన కలిగించాలన్నారు.  à°µà°¾à°°à±  à°¬à°¾à°§à±à°¯à°¤à°¾à°¯à°‚తంగా  à°ªà°¨à°¿ చేయాలన్నారు. సెక్రటేరియట్ ఉద్యోగులు  à°®à±à°¨à±à°¸à°¿à°ªà°¾à°²à°¿à°Ÿà±€ పరిధిలో

 à°¨à°¿à°°à±à°®à°¾à°£à°¾à°²à°•à± యిచ్చిన కొత్త అనుమతులు, అనధికార నిర్మాణాలపై దృష్టి సారించాలన్నారు.  à°‰à°¦à°¯à°‚ 6.00 à°—à°‚.లకు సానిటేషన్ వర్కర్ల పనితీరును పర్యవేక్షించాలన్నారు. అంగన్వాడీ

కేంద్రాలలో గర్భిణీలకు, పిల్లల్లకు పౌష్టికాహారం అందించడం, వైద్యపరీక్షల నిర్వహణ, తదితర అంశాలను పర్యవేక్షించాలని తెలిపారు. మున్సిపల్ ప్రత్యేక అధికారులు

ప్రతీ నెల ఒక్కొక్క వార్డులో అమలు చేస్తున్న  à°¸à°‚క్షేమ పథకాలపై  à°ªà°°à±à°¯à°µà±‡à°•à±à°·à°¿à°‚చాలని తెలిపారు. ఉపాధిహామీ పథకానికి సంబంధించిన పనులన్నీ గ్రౌండింగ్ కావాలని

తెలిపారు.  à°—ృహనిర్మాణ పథకానికి సంబంధించిన లే  à°”ట్ల పనుల నిమిత్తం ఉపాధిహామీ పథకం అనుసంధానంతో  à°œà°‚గిల్ క్లియరెన్స్ చేసి,  à°­à±‚మి చదును చేయాలని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.

 à°…మ్మఒడి పథకం అమలుకు లబ్దిదారుల డేటా ప్రక్రియ త్వరిత గతిన  à°ªà±‚ర్తి చేయాలన్నారు.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ ఉదయం 8.30 à°—à°‚.లకు అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలలోను ఉల్లి విక్రయ

కేంద్రాలను ప్రారంభించాలని తెలిపారు. 

à°ˆ కార్యక్రమానికి సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, సమగ్ర గిరిజనాభివృధ్ధి సంస్థ  à°ªà±à°°à°¾à°œà±†à°•à±à°Ÿà± అధికారి సాయి కాంత్

వర్మ, రెవెన్యూ డినిజనల్ అధికారి ఎం.వి.రమణ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జి.చక్రధర రావు, జిల్లా పంచాయితీ అధికారి వి.రవికుమార్, బి.సి.కార్పోరేషన్ ఇ.డి.

జి.రాజారావు, జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు ఎ.కళ్యాణ చక్రవర్తి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్. కూర్మారావు, తదితర అధికారులు

హాజరైనారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam