DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేడు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ నగరానికి రాక 

పౌర సత్వ బిల్లు పై నగర వాసులకు వివరణ - అవగాహన   

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, డిసెంబ‌రు 19, 2019 (డిఎన్‌ఎస్‌):  à°­à°¾à°°à°¤ దేశ పౌరసత్వ విధానాలపై

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లు పై ప్రతిపక్షాలు చేస్తున్న భూటకపు నిరసనలపై విశాఖ నగరం వేదికగా వివరణ ఇచ్చేందుకు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్

నగరానికి రానున్నట్టు నగర అధ్యక్షులు ఎం. నాగేంద్ర తెలియచేసారు. గురువారం నగర పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్,

బాంగ్లాదేశ్ తదితర దేశాల నుంచి అక్రమం గా భారత్ లోకి చొరబడిన వారిని కట్టడి చేసేందుకే ఈ బిల్లు తయారు చేసారని, భారత్ లోని ముస్లిం పౌరులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని,

వారు ఎప్పడికీ భారతీయులేనని తెలిపారు. రామ్ మాధవ్ చేపట్టే అవగాహన సదస్సు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు విశాఖ నగర బీజేపీ కార్యాలయం ఆవరణలో జరుగుతుందన్నారు. ఈ

సదస్సులో నగర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని, à°ˆ బిల్లు పై నెలకొన్న సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam