DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రి వేడుకలతో నాకు ఎలాంటి సంబంధం లేదు :వైవి 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త పై టీటీడీ చైర్మన్ వైవీ ఖండన

చైర్మన్ పేరిట à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ పి ఆర్ à°“ ప్రకటన విడుదల  

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్,

తిరుపతి): . . . .

తిరుపతి , డిసెంబ‌రు 20, 2019 (డిఎన్‌ఎస్‌) :à°ˆ నెల 21 à°¨ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో క్రిస్మస్ వేడుకలకు సంబంధించి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

ముఖ్య అతిధిగా హాజరవుతున్నట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్తపై సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సదరు నిర్వాహకులకు తనకూ ఎలాంటి సంబంధం లేదని

శుక్రవారం à°“ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. తనకు తిరుమల శ్రీనివాసునిపై అచంచలమైన భక్తి విశ్వాసం ఉన్నాయని, అందుకే స్వామి సేవలో తరిస్తున్నట్టు తెలిపారు. 
/> క్రిస్మస్ వేడుకలకు సంబంధించి తనను ఎవరూ ఆహ్వానించలేదని పేర్కొన్నారు. ఇది ఎవరో కావాలని తనను అప్రదిష్టపాలు చేసేందుకు ఇలాంటి చౌకబారు చేష్టలకు

పాల్పడుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు టిటిడి ప్రజా సంబంధాల అధికారి రవి ఒక ప్రకటన విడుదల

చేశారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam