DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సుజనా ఆర్ధిక నేరాలపై విచారణకు రాష్ట్రపతి ఆదేశం 

వైసీపి ఎంపీ ఫిర్యాదు పై స్పందించిన రాష్ట్రపతి

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, డిసెంబ‌రు 24, 2019 (డిఎన్‌ఎస్‌) : రాజ్యసభ సభ్యుడు సుజనా

చౌదరి ఆర్థిక నేరాలపై తగిన చర్యలు తీసుకోవాలంటూ వైసీపి ఎంపీ విజయ సాయి రెడ్డి చేసిన ఫిర్యాదు పై  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°ªà°¤à°¿ రామనాధ్ కోవింద్ స్పందించారు. à°ˆ అక్రమాలపై

వాస్తవాలకై  à°µà°¿à°œà°¯ సాయి రెడ్డి ఫిర్యాదును  à°¹à±‹à°‚ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపినట్టు తెలుస్తోంది. ఆయన అక్రమ కంపెనీలపై, ఆయన మనీ లాండరింగ్‌ వ్యవహారాలపై, వ్యాపార

కుంభకోణాలపై విచారణ జరపాలని కోరుతూ రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ  à°²à±‡à°– రాసిన విజయ సాయిరెడ్డి విషయం తెలిసిందే. ఇటీవల కాలం లో తెలుగు దేశం పార్టీ సభ్యునిగా

ఉన్నరాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి భారతీయ జనతా పార్టీ లో చేరిన విషయం తెలిసిందనే. ఈయన అక్రమ వ్యవహారాలపై ఈడీ, సీబీఐ చేత ధర్యాప్తు చేయించాలని విజయ సాయి రెడ్డి తన

లేఖలో పేర్కొన్నారు.  à°ˆ మేరకు రాష్ట్రపతి నుంచి  à°µà°¿à°œà°¯à°¸à°¾à°¯à°¿ రెడ్డికి బదులిస్తూ లేఖ వచ్చింది.  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°ªà°¤à°¿ కార్యాలయం నోట్‌తో à°°à±€-డైరెక్ట్‌ కావడంతో à°† లేఖను

సంబంధిత శాఖలకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పంపింది. టీడిపి నుంచి  à°¬à±€à°œà±‡à°ªà±€à°²à±‹ మారిన సుజనా చౌదరి పై ఏ క్షణం లోనైనా విచారణ కు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam