DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పొలాల్లో అగ్ని ప్రమాదం - 100 బస్తాల ధాన్యం ఆహుతి 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 26, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం జిల్లా మందస మండలం బోగాపురం గ్రామ పొలంలో వేసిన

కల్లంలో సుమారు 100బస్తాలు దాన్యం అగ్నికు ఆహుతి. గురువారం ఉదయం జరిగిన à°ˆ ఘటనతో రైతాంగం  à°’క్క సారిగా ఉల్లిక్కి పడింది. దీంతో సమీపంలోని రైతులందరూ కలిసి మంటలు

ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సివుంది. అగ్నిమాపక సిబ్బంది. కల్లంలోకు చేరుకుని మంటలార్పుతున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam