DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖలోనే కార్యనిర్వహణా రాజధాని : విజయ సాయి రెడ్డి 

24 కిమీ మానవ హారం తో  à°¸à±€à°Žà°‚ కు ఘన స్వాగతం పలుకుదాం  

విశాఖలో à°’à°• ప్లాట్‌ తప్ప నాకు ఎటువంటి ఆస్తులు లేవు.

నా పేరిట దండాలు చేస్తే క్రిమినల్ కేసు పెట్టండి :

ఎంపీ  à°µà±†à°²à±à°²à°¡à°¿ 

(DNS రిపోర్ట్ : BVS గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, డిసెంబ‌రు 26, 2019 (డిఎన్‌ఎస్‌): విశాఖలోనే ఆంధ్ర ప్రదేశ్ కార్యనిర్వహణ రాజధాని

నిర్మిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన అనంతరం తొలిసారి ఈ నెల 28 న రానున్నందున 24 కిలో మీటర్ల మానవహారం తో భారీ స్వాగతం పలుకుతున్నట్టు

తెలిపారు. 

à°ˆ నెల 28à°¨ విశాఖలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన

మాట్లాడుతూ.. విశాఖలో రూ.1290 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపనలు చేస్తారని వెల్లడించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటన తర్వాత

తొలిసారిగా విశాఖ వస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతగా 24 కిలోమీటర్ల దూరం మానవహారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. విశాఖ ఉత్సవ్‌లో సీఎం పాల్గొంటారని

చెప్పారు. రాజ్యసభ సభ్యులు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయ సాయి రెడ్డి తెలిపారు. గురువారం నగరం లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం లో

జరిగిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలను అభివృద్ధి పరిచేందుకే విశాఖ ను రాజధానిగా ఎంపిక చేసినట్టు తెలిపారు.

రాష్ట్రంలో అత్యధిక రవాణా సదుపాయాలు, వనరులు, అటవీ సంపద సమృద్ధిగా ఉన్న ఏకైక ప్రాంతం ఉత్తరాంధ్ర మాత్రమేనని, అందుకే విశాఖ కేంద్రంగా పరిపాలన చేసేందుకు

సిద్దమయ్యామన్నారు. 

తనకు విశాఖలో మూడు బెడ్‌రూం ప్లాట్‌ తప్ప ఎటువంటి ఆస్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా . కుటుంబ సభ్యుల పేరుతో కూడా లేవని, తన పేరుతొ ఎవరైనా

హడావిడి చేస్తే తక్షణం క్రిమినల్ కేసులు పెట్టమని నగర పోలీస్ కమిషనర్ కు సూచించారు.  à°¤à°¨à°•à± ఆస్తులు కూడబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదని, ఏ సెటిల్‌మెంట్‌లో

తలపెట్టే ప్రయత్నం చేయడాం లేదన్నారు.  

à°ˆ సందర్భంగా కలెక్టర్, సీపీ, జీవీఎంసీ కమిషనర్, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. à°ˆ రోజు

వరకు ఏ ప్రాపర్టీ విషయంలో ఏ ఒక్క అధికారికి కూడా నేను ఫోన్‌ చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా నేను చెప్పను. ఇది నా ప్రిన్సిపుల్స్‌కు విరుద్ధం.

చట్ట ప్రకారం అధికారులు తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు. న్యాయం వాళ్లే చేస్తారు.. దీంట్లో రాజకీయం జోక్యం అవసరం ఉందని భావించడం లేదు. ఎవరైనా నా పేరు చెప్పి

అధికారుల దగ్గరకు వస్తే వెంటనే వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా. దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదన్నారు.  

ఈ నెల 28 న

జరుగనున్న విశాఖ ఉత్సవ్‌ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్టు తెలిపారు. అనంతరం విశాఖ ఉత్సవ్ నిర్వహణ పై మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్ష జరిపారు.

కార్యక్రమం లో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à±, à°µà°¿à°¶à°¾à°– పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ, à°µà°¿ à°Žà°‚ ఆర్ à°¡à°¿ ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్,  

జిల్లా కలెక్టర్ వి. వినయ్ చాంద్, పోలీస్ కమిషనర్ మీనా, జివిఎంసి కమిషనర్ డాక్టర్ సృజన, వి à°Žà°‚ ఆర్ à°¡à°¿ ఏ కమిషనర్ కోటేశ్వర రావు, ఎమ్మెల్యే లు, తదితరులు పాల్గొన్నారు. 

/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam