DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రా రాజధాని అమరావతి లోనే ఉండాలి: కన్నా 

వైకాపా నేతలకు తెలుగు రాదేమో . .వాళ్ళు బ్రిటిష్ వారసులా ?

à°—à°‚à°Ÿ మౌన దీక్ష లో బీజేపీ అధ్యక్షుడు వెల్లడి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్

అమరావతి)

అమరావతి, డిసెంబ‌రు 27, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్రా రాజధాని అమరావతి లోనే ఉండాలని బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేసారు.

శుక్రవారం రాజధాని కోసం మోడీ శంకుస్థాపన చేసిన శిలాఫలకం వద్ద ఆయన చేపట్టిన ఒక గంట మౌన దీక్ష ముగిసింది. ఆయనకు సంఘీభావంగా పలువురు బీజేపీ నేతలు మద్దతుగా

నిలిచారు. రాష్ట్రాన్ని జగన్‌ సర్వనాశనం చేస్తారని ప్రజలు ఊహించలేదని, రాజధాని కోసం రైతులు త్యాగాలు చేశారన్నారు. వారి త్యాగాన్ని గుర్తించాల్సిన అవసరం

ఉందన్నారు. 

రాజధానిపై స్పష్టమైన వైఖరితో ఉన్నామని, తాము పాలనా వికేంద్రీకరణకు మేం వ్యతిరేకం.. అభివృద్ధి వికేంద్రీకరణకు కాదన్నారు. 

నేను తెలుగులో

మాట్లాడింది.. వైసీపీ నేతలకు అర్థం కాలేదేమో? వాళ్లు బ్రిటీష్ వారసులు.. మేం తెలుగు వారసులు’’ అంటూ వైసీపీ సర్కార్‌పై తనదైన శైలిలో మండిపడ్డారు.

ఏపీ

అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో నిధులు ఇచ్చిందని, à°—à°¤ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ కోసం రాజధానిని వాడుకుందని తెలిపారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚ తన జాగీరులా జగన్‌

వ్యవహరిస్తున్నారు. రాక్షసపాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుంది. 

జీఎన్‌ రావు కమిటీ నివేదిక రాకముందే జగన్‌ ప్రకటన చేశారు. కేబినెట్‌ నిర్ణయం రాకముందే

విశాఖలో వైసీపీ ఎంపీ పండగ చేసుకున్నారు. జగన్‌ అధికారంలోకి రాగానే రాజధానిపై కుట్రలకు బీజం వేశారు. జీఎన్‌ రావు కమిటీ నివేదికను ఎప్పుడూ స్వాగతించలేదు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam