DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశం లోనే మోడల్ నగరంగా విశాఖ ను మారుస్తాం:

దానిలో భాగమే విశాఖ ఉత్సవ్ వేదికలు 

పర్యాటక రాజధాని దిశగా విశాఖ అభివృద్ధి

పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

రానున్న కాలంలో

విశాఖ నగరానికి మహర్దశ

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, డిసెంబ‌రు 27, 2019 (డిఎన్‌ఎస్‌): దేశంలోనే à°’à°• మోడల్ నగరంగా విశాఖపట్నం ను

తీర్చిదిద్దేలా  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వం విశాఖ నగరాన్ని పర్యాటక రాజధాని à°—à°¾ అభివృద్ధి చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి శెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం

సాయంత్రం ఆర్కే బీచ్ లోని విశాఖ ఉత్సవ్ వేదికను ఆయన సందర్శించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేయడానికి కృషి

చేస్తున్నారని చెప్పారు.13జిల్లాలు ప్రజలు హర్షించే విధంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. పర్యాటక ప్రమోషన్ లో భాగంగా విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తున్నామన్నారు.

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించాక మొదటిసారిగా  à°®à±à°–్యమంత్రి విశాఖ వస్తున్నారని చెప్పారు.ముఖ్యమంత్రి కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు

శంకుస్థాపన చేస్తారని చెప్పారు.విశాఖపట్నం ఆర్ధిక రాజధానిగా, పర్యాటక రాజధానిగా అభివృద్ధి చెందుతుందన్నారు.
   à°ˆ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్,

అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే మళ్ల  à°µà°¿à°œà°¯à°ªà±à°°à°¸à°¾à°¦à±, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam