DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టీటీడీ ప్రధాన అర్చకునిగా మళ్ళీ రమణ దీక్షితులు నియామకం 

à°“ పత్రిక పై రూ. 100 కోట్లకు పరువునష్ట దావా à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ సిద్ధం 

వైకుంఠ ఏకాదశి à°•à°¿ దర్శనం రెండు రోజులే లభించనుంది .  

పాలకమండలి సమావేశం లో బోర్డు సభ్యుల

నిర్ణయాలు

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . . . 

తిరుపతి , డిసెంబ‌రు 28, 2019 (డిఎన్‌ఎస్‌) : తిరుమల శ్రీనివాసుని ఆలయ ప్రధాన అర్చకునిగా డాక్టర్ రమణ

దీక్షితులు మరో సారి నియముతులయ్యారు. శనివారం తిరుమల లో టిటిడి బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన టిటిడి పాలక మండలి సమావేశంలో ఈమేరకు ఆమోదం

తెలిపారు. ఇటీవల తిరుమల ప్రతిష్ట భంగం కలిగే విధంగా ఓ ప్రధాన పత్రికలో ప్రచురితమైన వార్తకు స్పందనగా ఆ పత్రిక యాజమాన్యం పై రూ. 100 కోట్ల కు పరువు నష్టం దావా

వేసేందుకు తీర్మానం జరిగింది. ఇతర నిర్ణయాలు. .. 

✍జనవరి 6,7  à°µà±ˆà°•à±à°‚à°  ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా రెండు రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరచి వీలైనంత మంది

భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. . .

✍2019-20 సంవత్సరానికి సంబంధించి 3263 కోట్లతో టిటిడి బడ్జెట్ రూపకల్పన చేయాలని అధికారులకు

ఆదేశం.

✍1231 కోట్ల హుండీ, 330 కోట్ల రూపాయలను ప్రసాదాల ద్వారా రాబడిని యోచిస్తున్న టిటిడి.

✍తిరుపతిలోని పద్మావతి, శ్రీనివాస కల్యాణ మండపాలు ఏ.సి గా

తీర్చీదిద్దాలని  à°¨à°¿à°°à±à°£à°¯à°‚.

✍టిటిడి అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో నూతన అకౌంటెంట్ల పోస్టుల భర్తీకి అనుమతి.

✍ముంబైలో నూతన శ్రీనివాస ఆలయం నిర్మాణం కు

అనుమతి..

✍గుజరాత్ లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం.

✍ జమ్ము కాశ్మీర్, వారణాసి లో శ్రీవారి దేవలయం నిర్మించేడానికి బోర్డు నిర్ణయం.

✍తిరుమల

వరహస్వామి ఆలయ బంగారు తాపడం కు 14 కోట్లు కేటాయింపు..

✍తిరుమల రెండు ఘాట్ రోడ్లలో మరమ్మతులకు ఎక్స్పెర్ట్ కమిటీ నిర్ణయం మేరకు సిసి రోడ్ల

నిర్మాణం..

✍టిటిడి సైబర్ సెక్యూరిటీ విభాగానికి ప్రఖ్యాత ఐ.టి కంపెనీల సహకారంతో ప్రత్యేక అధికారి నియామకానికి ఆమోదం..

✍ఇటీవల ఒక ప్రధాన దిన పత్రిక లో

వచ్చిన యేసయ్య కథనంతో టిటిడి పరువును నష్టం కలిగించేలా ఉండడంతో 100 కోట్ల కు పరువు నష్టం దావా వేస్తున్నాం.

✍టిటిడి ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులకు తిరిగి

బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం.

✍టిటిడి ఉద్యోగులు నియామకానికి కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం.

✍బర్డ్ డైరెక్టర్ గా చెన్నై కి చెందిన డాక్టర్ మదన్ మోహన్

రెడ్డి ని నియమిస్తూ ఆమోదం తెలిపిన పాలకమండలి.

à°ˆ సమావేశం లో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, ఇతర బోర్డు సభ్యులు పాల్గొన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam