DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పని ఒత్తిడి కి విరామం ఆట విడుపు : సీసీఎల్ఏ నీరబ్ కుమార్  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, డిసెంబ‌రు 28, 2019 (డిఎన్‌ఎస్‌) : నిరంతరం ప్రజా సమస్యల పై నిమగ్నమై పని ఒత్తిడి à°•à°¿ లోనయ్యే రెవిన్యూ

సిబ్బందికి à°µà°¿à°°à°¾à°®à°‚ ఆట విడుపు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్ అభిప్రాయం పడ్డారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ లోని జిల్లా

క్రీడా మైదానం లో జరుగుతున్నా జిల్లా రెవిన్యూ సిబ్బంది క్రీడా పోటీలకు అయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రతిభ చూపించిన క్రీడాకారులను

అభినందించారు. పని ఒత్తిడికి ఉపశమనం తప్పని సరిగా  à°•à°¾à°µà°¾à°²à°¨à°¿ అన్నారు. మూడు రోజుల పాటు జరుగుతున్నా à°ˆ క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వీటిల్లో 100 మీటర్ల

పరుగు పందెం, వాలీబాల్, తదితర 16 క్రీడంశాల్లో పోటీలు జరుగుతున్నాయి. వీటిల్లో à°•à°¾à°•à°¿à°¨à°¾à°¡, రాజమహేంద్రవరం, రామచంద్రపురం, అమలాపురం, పెద్దాపురం, ఎటపాక, రంపచోడవరం, తదితర

రెవిన్యూ డివిజన్ల సిబ్బంది తో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది మొత్తం 900 మంది పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి,

సంయుక్తర్ కలెక్టర్ లక్ష్మి à°¶ , తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam