DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డిసెంబ‌రు 31న తిరుమల కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీవారి లడ్డు తయారు చేసెడి వైష్ణవ స్వాములే : à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿  

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): 

తిరుపతి , డిసెంబ‌రు 29, 2019 (డిఎన్‌ఎస్‌) : ప్ర‌పంచ

ప్ర‌ఖ్యాత ధార్మిక క్షేత్ర‌మైన తిరుమ‌à°²‌లో à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 6à°¨ వైకుంఠ ఏకాద‌శి à°ª‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని డిసెంబ‌రు 31à°µ తేదీ మంగళవారంనాడు శ్రీ‌వారి ఆలయంలో

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా à°œ‌రుగ‌నుంది.
 
సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు à°ˆ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార

ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
 
à°ˆ సంద‌ర్భంగా ఉదయం 6 నుండి 11 à°—à°‚à°Ÿà°² వరకు కోయిల్‌

ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు,

పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల

నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
 
ఆర్జిత సేవ‌లు à°°‌ద్దు
 
కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార‌ణంగా డిసెంబ‌రు 31à°¨ అష్టదళ పాదపద్మారాధన,

à°•‌ల్యాణోత్స‌వం, à°Šà°‚à°œ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, à°µ‌సంతోత్స‌వం సేవల‌ను à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ రద్దు చేసింది.

లడ్డు తయారు చేసేది వైష్ణవ స్వాములే :

తిరుమల శ్రీవారి

ఆలయంలో నైవేద్యం పెట్టె లడ్డు ప్రసాదం తయారు చేసేది కేవలం శ్రీ వైష్ణవ స్వాములేనని, టిటిడి అధికారులు ప్రకటించారు. ఇటీవల కాలంలో లడ్డు ప్రసాదం తయారు చేసేది కేరళ

కు చెందిన à°’à°• క్రైస్తవ సంస్థ అంటూ సోషల్ మీడియా లో విస్తృత ప్రచారం జరుగుతోందని, దాన్ని పూర్తిగా ఖండిస్తున్నట్టు తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam