DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీఎం కుర్చీ కోసం ఎదురు చూసేది వీళ్ళిద్దరే . . .

బొత్స, విజయ సాయి పై  బీజేపీ అధికార ప్రతినిధి  లంక దినకర్ సెటైర్లు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం )

విశాఖపట్నం, డిసెంబ‌రు 30, 2019 (డిఎన్‌ఎస్‌): ఆంధ్ర

ప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలు పూర్తి స్థాయి లో అమలు అయితే అభినందించదగ్గ విషయమేనని, అయితే ప్రస్తుతం వైఎస్ జగన్ ఇచ్చే హామీలు అన్నీ

సత్యదూరం గానే ఉన్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంక దినకర్ వెల్లడించారు. సోమవారం నగర బీజేపీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం

లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి à°•à°¿ ప్రతిపక్షం ఎక్కడో లేదని, అయన ప్రక్కనే, అయన వెంటే  à°‰à°‚దన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి, మునిసిపల్ శాఖా మంత్రి బొత్స

సత్యనారాయణలతోనే అయన ఇబ్బంది పడాల్సి యుంటుందన్నారు. అయన సీఎం సీటుకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూసేది వీళ్ళిద్దరేనన్నారు. వీళ్ళ పధకం లో భాగంగానే వైఎస్ జగన్

మోహన్ రెడ్డి ని మైమరపించి, ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖ వైపు మరలించారన్నారు. దీనికి ప్రధాన కారణం విశాఖ ప్రాంతంలోనే విజయసాయి రెడ్డి అల్లుడి కి వేల ఎకరాల

భూములు ఉన్నాయని, వాటి ధరలు పెంచుకునేందుకు ఈ పెద్దలు బృహత్తర ప్రణాళిక రచించి ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారన్నారు. ఇక బొత్స

సత్యనారాయణ గురించి ఎంత తక్కువ మాట్లాడుతుకుంటే అంత మంచిది అన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో వోక్స్ వేగన్ సంస్థ కోసం

మధ్యవర్తుల పేరిట అనామకులు 11 కోట్లు అప్పనంగా దోచిపెట్టిన ఘనుడు బొత్స ఏ నన్నారు.  à°¬à±Šà°¤à±à°¸ కుటుంబాలకు కూడా విశాఖ - విజయనగరం జిల్లాల పరిసరాల్లో భారీగానే భూములు

ఉన్నాయన్నారు. వాటి ధరలు పెంచుకోడానికి ఇక్కడ రాజధాని అంటున్నారన్నారు.  à°‡à°ªà±à°ªà±à°¡à± మరో కదా చెప్పడానికి సిద్దమయ్యారన్నారు సెటైర్ వేశారు. రాజధాని విశాఖ కు

తరలిస్తే లాభపడేది à°ˆ ఇద్దరే తప్ప, ముఖ్యమంత్రి à°•à°¿ కూడా పెద్దగా లాభం ఉండక పోవచ్చన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam