DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మూడు రాజధానులపై అత్యున్నత స్థాయి నిర్ణాయక కమిటీ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, డిసెంబ‌రు 30, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్రప్రదేశ్‌ మూడు రాజధానులపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే జీఎన్‌రావు కమిటీ అనంతరం బీసీజీ కమిటీని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే à°ˆ కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేయడానికి మంత్రి బుగ్గన

రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. à°ˆ మేరకు ఆదివారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. à°ˆ కమిటీలో జగన్ కెబినెట్‌లోని

పలువురు మంత్రులు, ముఖ్య అధికారులు ఉన్నారు.
 
 à°•à°®à°¿à°Ÿà±€ సభ్యులు వీరే. ..

బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి,  à°ªà°¿à°²à±à°²à°¿ సుభాష్ చంద్రబోస్,  à°¬à±Šà°¤à±à°¸ సత్యనారాయణ,  à°®à±‡à°•à°ªà°¾à°Ÿà°¿

గౌతంరెడ్డి, à°†à°¦à°¿à°®à±‚లపు సురేష్, à°®à±‡à°•à°¤à±‹à°Ÿà°¿ సుచరిత , à°•à±à°°à°¸à°¾à°² కన్నబాబు, à°®à±‹à°ªà°¿à°¦à±‡à°µà°¿ వెంకటరమణ, à°•à±Šà°¡à°¾à°²à°¿ నాని, à°ªà±‡à°°à±à°¨à°¿ నాని

ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు

డీజీపీ

, à°›à±€à°«à± కమిషన్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ, à°®à±à°¨à±à°¸à°¿à°ªà°²à± మరియు పట్టణాభివృద్ది కార్యదర్శి, à°¨à±à°¯à°¾à°¯à°¶à°¾à°– కార్యదర్శి , à°ˆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కాగా à°ˆ

హైపవర్ కమిటీకి చీఫ్ సెక్రటరీ.. కన్వీనర్‌à°—à°¾ వ్యవహరించనున్నారు. మూడు వారాల్లోగా కమిటీ నివేదికను ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీ ఆదేశించారు.
 
జనవరి

మొదటి వారంలో నివేదిక : . . .
కాగా.. ఇటీవలే కేబినెట్ భేటీలో à°ˆ మూడు రాజధానుల విషయమై నిశితంగా చర్చించి ఫైనల్‌à°—à°¾ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. à°ˆ కమిటీ ఇచ్చిన

నివేదికను హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుందని కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. బీసీజీ నివేదిక జనవరి మొదటి

వారంలోనే ప్రభుత్వానికి అందనుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam