DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర పోలీస్ కు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది :డీజీపీ

దిశ చట్టం, జీరో ఎఫ్‌ఐఆర్‌ను అమలు, వీక్లి ఆఫ్ 
 
2019 వార్షిక నేర నివేదిక తో డీజీపీ సవాంగ్ వెల్లడి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): .

.. 

అమరావతి, డిసెంబ‌రు 30, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర పోలీస్ కు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని,  à°†à°‚ధ్ర ప్రదేశ్ లో 2019 లో ఆరు శాతం నేరాలు తగ్గాయని డీజీపీ గౌతమ్‌

సవాంగ్‌ తెలిపారు. మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ‘2019 వార్షిక నేర నివేదిక’ను ఆయన విడుదల చేశారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం

తీసుకున్న చర్యలు రాష్ట్ర పోలీసులకు జాతీయ స్థాయి గుర్తింపును తీసుకొచ్చాయని తెలిపారు.  

à°—à°¤ ఆరు నెలల్లో రాష్ట్ర పోలీస్‌ శాఖలో వినూత్న కార్యక్రమాలను

చేపట్టడంతో అనేక రాష్ట్రాలు మనరాష్ట్రం వైపు చూస్తున్నాయన్నారు. 

వీక్లి ఆఫ్ తో అందరిని ఆకట్టుకున్నాం :

దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో పోలీసులకు

వీక్లి ఆఫ్ ను ప్రవేశ పెట్టి దేశ వ్యాప్తంగా అందరి అభిమానాన్ని చూరగొన్నామన్నారు.  à°ªà±‹à°²à±€à°¸à±à°²à°¤à±‹à°ªà°¾à°Ÿà± హోంగార్డులకు కూడా బీమా వర్తింపజేశామని, స్పదన తో ప్రజలకు

మరింత దగ్గరయ్యామన్నారు. మహిళా రక్షణకై దిశా చట్టాన్ని తెచ్చినట్టు తెలిపారు. ఆపదలో ఉన్నవారికి à°…à°‚à°¡à°—à°¾ నిలిచేలా ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ జీరో ఎఫ్‌ఐఆర్‌  à°…మలు

లోకి తెచ్చిన రాష్ట్రం ఏ పీ ఏ నన్నారు. 

జాతీయ పురస్కారాలు అందుకున్నాము: 

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో పోలీసులు అందిస్తున్న సేవలకు గాను దేశ

వ్యాప్తంగా గుర్తింపు తో పాటు జాతీయ పురస్కారాలు కూడా అందుకునంమన్నారు. తొమ్మిది విభాగాల్లో స్కోచ్‌ అవార్డులు, డీఎస్‌సీఐ, జీఫైల్స్‌ వంటి జాతీయ అవార్డులు

వచ్చాయన్నారు. జాతీయ స్థాయి పోలీసు సదస్సులో దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఏపీ కౌంటర్ కు వచ్చి ఇక్కడ అమలు చేస్తున్న వివిధ పధకాలను అడిగి

తెలుసుకున్నారన్నారు. 

నేరాల సంఖ్య తగ్గుమొహం పట్టింది : 

ఆపరేషన్‌ ముస్కాన్‌తో 5,739 మంది బాలబాలికలను గుర్తించి వారిలో 5,208 మందిని తల్లిదండ్రుల వద్దకు

చేర్చామన్నారు. రాష్ట్రంలో 2018లో 1,19,541 కేసులు నమోదు కాగా, 2019లో 1,12,697 (వీటిలో 5,080 కేసులు ఎన్నికల సమయంలో నమోదు చేసినవే) కేసులు నమోదయ్యాయని డీజీపీ సవాంగ్‌ చెప్పారు. à°ˆ ఏడాది

సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం వలన పలువురి పై  à°•à±‡à°¸à±à°² నమోదు ఎక్కువైందని.. లేదంటే నేరాలు పది శాతం వరకు తగ్గేవన్నారు. మావోయిస్టుల కార్యకలాపాలు విశాఖ, తూర్పు

గోదావరి జిల్లాలకే పరిమితమయ్యాయని తెలిపారు. మద్యం బెల్ట్‌ షాపులు, గుట్కా, అక్రమంగా ఇసుక తరలింపు, గంజాయిలపై ఉక్కుపాదం మోపామన్నారు. 

రానున్న ఏడాదిలో

మహిళా రక్షణే ధ్యేయం అనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు.  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚ లో  à°µà°¿à°œà°¯à°µà°¾à°¡ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు, శాంతిభద్రతల ఏడీజీ

రవిశంకర్‌ అయ్యన్నార్‌ లు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam