DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల లో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

వైకుంఠ ఏకాదశి ముందు మంగళవారం.... 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . . .

తిరుపతి , డిసెంబ‌రు 31, 2019 (డిఎన్‌ఎస్‌) :వైకుంఠ ఏకాదశి ముందు వచ్చే మంగళవారం

నాడు జరిగే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం తిరుమల శ్రీనివాసుని ఆలయంలో అత్యంత  à°¶à°¾à°¸à±à°¤à±à°°à±‹à°•à±à°¤à°‚à°—à°¾, వైభవంగా నిర్వహించారు. అత్యున్నత అధికారి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్

నుంచి సాధారణ ఉద్యోగి వరకూ సంబంధిత విభాగాల ఉద్యోగులందరూ à°ˆ మహోత్సవం లో పాల్గొన్నారు.  à°•à±‹à°¯à°¿à°²à±‌ ఆళ్వార్‌ తిరుమంజనం లో భాగంగా ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది

ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమం అనంతరం à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌ మీడియాతో మాట్లాడుతూ à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 6à°µ తేదీన వైకుంఠ ఏకాదశి, 7à°¨

ద్వాదశి పర్వదినాలు à°œ‌రుగ‌నున్నాయ‌ని తెలిపారు. బ్రహ్మోత్సవాలు, ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌

తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ

ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు.

వైకుంఠ ఏకాద‌శికి మాడ వీధుల్లో షెడ్లు

వైకుంఠ ఏకాద‌శికి విచ్చేసే à°­‌క్తులు

à°š‌లికి ఇబ్బందులు à°ª‌à°¡‌కుండా à°—‌తేడాది à°¤‌à°°‌హాలోనే నారాయ‌à°£‌à°—à°¿à°°à°¿ ఉద్యాన‌à°µ‌నాల‌తోపాటు మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు చేశామ‌ని ఈవో తెలిపారు. à°­‌క్తుల‌కు

అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని, షెడ్ల‌కు అనుబంధంగా à°®‌రుగుదొడ్లు ఏర్పాటుచేశామ‌ని వెల్ల‌డించారు. à°­‌క్తులు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿

అధికారుల‌కు à°¸‌à°¹‌à°•‌à°°à°¿à°‚à°šà°¿ à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 6, 7à°µ తేదీల్లో వైకుంఠ ద్వార à°¦‌ర్శ‌నం చేసుకోవాల‌ని à°ˆ సంద‌ర్భంగా ఈవో కోరారు.

కాగా, ఆలయంలో ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు

శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం

నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా

ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా

నిర్వహించారు. ఆ తరువాత భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

à°ˆ కార్యక్రమంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°…à°¦‌à°¨‌పు ఈవో ఎవి.à°§‌ర్మారెడ్డి, ఆల‌à°¯ ప్ర‌ధానార్చ‌కులు  à°µà±‡à°£à±à°—ోపాల

దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, విఎస్వో à°®‌నోహ‌ర్‌, పేష్కార్ లోక‌నాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam