DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏసీబీ పనితీరు ఆశించిన స్థాయి లో లేదు : సీఎం జగన్. 

మూడు నెలల్లో పూర్తి స్థాయి పనితీరు కనపడాలి..

అదనపు సిబ్బంది ని తీసుకోండి, అవినీతి అరికట్టండి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . .

.

అమరావతి, జనవరి  02, 2020 (డిఎన్‌ఎస్‌) :ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని  à°…వినీతి నిరోధక శాఖ ( ఏసీబీ ) పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  à°†à°—్రహం వ్యక్తం

చేసారు. గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన అసహనం వ్యక్తం చేసారు. ఆశించిన రీతిలో పనితీరు కనిపించడంలేదని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఏసీబీలో అధికారులు మరింత

చురుగ్గా, క్రియాశీలకంగా à°…à°‚à°•à°¿à°¤ భావంతో పనిచేయాలన్నారు. ఏసీబీలో పనిచేస్తున్న సిబ్బందికి అలసత్వం ఉండకూడదని హెచ్చరించారు. అవినీతి నిరోధానికి 14400 కాల్‌సెంటర్‌

ఏర్పాటు వెనుక మంచి కారణాలు ఉన్నాయన్నారు. కాల్‌ సెంటర్‌ ఏర్పాటు వల్ల మంచి ఫలితాలు కనిపించాలని సూచించారు. 

ప్రజలెవ్వరూ కూడా అవినీతి బారిన పడకూడదని,

లంచాలు చెల్లించే పరిస్థితి ఎక్కడా ఉండకూడదని సూచించారు. à°Žà°®à±à°®à°¾à°°à±à°µà±‹ కార్యాలయాలు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసుల్లో ఇలా ఎక్కడా కూడా

అవినీతి కనిపించకూడదని, లంచం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి రావాలన్నారు. 
 
సెలవుల్లేకుండా పనిచేయండి, మూడు నెలల్లోగా నాకు మార్పు కనిపించాలని, కావాల్సినంత

 à°¸à°¿à°¬à±à°¬à°‚దిని తీసుకోండని, ఎలాంటి సదుపాయాలు కావాలన్న ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. మరో నెలరోజుల్లో సమీక్ష చేస్తామని తెలిపారు. 

ఈ సమావేశంలో

పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్,  à°à°¸à±€à°¬à±€ చీఫ్‌ విశ్వజిత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam