DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ రైల్వే స్టేషన్ లో బహుళ సదుపాయం డిజిటల్ బోర్డు 

ఛార్జింగ్ నుంచి గూగుల్ మ్యాప్ వరకూ అన్ని అందుబాటులోకి 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .. 

విశాఖపట్నం, జనవరి  02, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం రైల్వే

స్టేషన్ లో అత్యాధునిక వసతుల కల్పనలో భాగంగా గురువారం డిజిటల్ బోర్డు తో కూడిన సాంకేతిక సమాచార సదుపాయాన్ని ప్రారంభించారు.  à°­à±à°µà°¨à±‡à°¶à±à°µà°°à± కు చెందిన నే క్సయిట్

ఇన్ఫో టెక్ సంస్థ రూపొందించిన హ్యూమన్ ఇంటరాక్టివ్ ఇంటర్ఫేస్ సిస్టం ను విశాఖపట్నం రైల్వే డివిజనల్ మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవాస్తవ, విశాఖపట్నం స్టీల్

ప్లాంట్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ప్రదోష కుమార్ రధ్ లు ప్రారంభించారు. 
à°ˆ డిజిటల్ బోర్డు లో ఉండే సదుపాయాలు : 
ఫ్రీ మొబైల్ కాల్, వీడియో కాల్, ఒకేసారి ఆరు

మొబైల్స్, లాప్టాప్ లను ఛార్జింగ్ చేసుకోవచ్చు. 10 ఇంచిలా టచ్ స్క్రీన్, నిరంతర సిసిటివి కెమెరాలు వీక్షణం, ప్రకటనల సదుపాయం, డిజిటల్ స్క్రీన్ ద్వారా విశాఖ

కేంద్రంగా రాక పోకలు సాగించే రైళ్ల వివరాలు,  à°‡à°¦à±‡ స్క్రీన్ ద్వారా వాతావరణ సమాచారం కూడా అందించనుంది. వీటికి అదనంగా స్థానిక పర్యాటక స్థలాలు, ప్రముఖ పుణ్య

క్షేత్రాల వివరాలు, గూగుల్ మ్యాప్ లు,  à°…ందించే ఏర్పాటు చేసారు.  à°ˆ మొత్తం ప్రాజెక్ట్ ను రైల్వే ఆదాయ వనరులు సమకూర్చుకునే పద్దతిలో రూపొందించడం జరిగింది. 

à°ˆ

ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్బంగా స్టీల్ ప్లాంట్ సి à°Žà°‚ à°¡à°¿,  à°µà°¿à°¶à°¾à°– à°¡à°¿ ఆర్ à°Žà°‚ లు ఫోన్ ద్వారా సంభాషించి ప్రారంభించారు. అనంతరం పలువురు రైల్వే ప్రయాణీకులు à°ˆ

అధునాతన మల్టి యంత్ర సదుపాయంలోని వివిధ సదుపాయాలు వినియోగించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam