DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు రాజధాని అంశం తెరపైకి 

వైఎస్ జగన్ పై మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపాటు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, జనవరి  02, 2020 (డిఎన్‌ఎస్‌) : ముఖ్యమంత్రి తన పరిపాలన

వైఫల్యాలను తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు రాజధాని అంశం తెరపైకితెచ్చి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు అని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. 
/> నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలంలోని జుజ్జూరు గ్రామంలో అమరావతి రాజధానిగా కొనసాగించాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టిన సందర్భంగా దీక్షా శిబిరాన్ని

గురువారం మధ్యాహ్నం మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య తో కలిసి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించి వారికి తన సంఘీభావం తెలియజేశారు.

à°ˆ

సందర్భంగా దేవినేని మాట్లాడుతూ రాజధాని అమరావతిని జగన్ సంపూర్ణంగా ఆహ్వానించారని 30 వేల ఎకరాలు కావాలి అని శాసనసభ సాక్షిగా చెప్పారని రైతులు 33 వేల ఎకరాలను

రాజధానికి ఇచ్చారని అది ప్రభుత్వానికి ఇచ్చారు కానీ ఏ ఒక్కరి వ్యక్తిగత అవసరాల కోసం కాదని రైతుల రక్షణ కోసం సిఆర్డిఏ చట్టాన్ని పకడ్బందీగా చేశామని నేడు

ప్రాంతీయతత్వం రెచ్చగొట్టే  à°µà°¿à°§à°‚à°—à°¾ జగన్ మోహన్ రెడ్డి 3రాజధానుల పాట పాడుతున్నాడని తన వైఫల్యాలను చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి  à°°à°¾à°œà°§à°¾à°¨à°¿

అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని దేవినేని దుయ్యబట్టారు.

రాజధాని తరలింపును సహించబోమని ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించి తమ

రాజధానిని కాపాడుకుంటారని దేవినేని అన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam