DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పార్టీలోకి వచ్చే వారికి ద్వారములు తెరిచియే యున్నవి : వైకాపా పార్టీ నేత బొత్స

వైకాపా పార్టీ ద్వారములు తెరిచియే యున్నవి : బొత్స 

పదవుల్లో ఉన్నవారు రాజీనామా చేసి రావాలని పిలుపు  

పరోక్షంగా గంటా కు బొత్సా

ఆహ్వానం.....

విశాఖపట్నం, జూన్ 20 , 2018 (DNS Online ): గత రెండు రోజులుగా ఆంధ్రా రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపధ్యం లో రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాస రావు వై

ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరతారు అంటూ వచ్చిన నేపథ్యంలో విశాఖ లో వాతావరణం వాడిగా వేడిగా మారింది. à°ˆ క్రమంలోనే  à°µà±ˆ ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం పై నమ్మకం

ఉన్నవారికి  à°†à°¹à±à°µà°¾à°¨à°‚ పలికేందుకు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారములు తెరిచియే యున్నవని పార్టీ సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం నగరం

లోని నగర పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ రాజకీయాల్లో నేతలు పార్టీలు మారడం సర్వ సాధారణమని అన్నారు. అయితే అవకాశ వాదులు

ఎక్కువగా ఉన్నారన్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్న తరుణంలో ఏ పార్టీలో ఉంటే మనుగడ ఉంటుందో ఆ ఆ పార్టీలో చేరడం జరుగుతుందన్నారు. అయితే ప్రస్తుతం వైసిపి లోకి

చేరేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం ఏర్పడుతుందని అదే కారణంతో పార్టీలో జాయిన్ అయ్యే వారి సంఖ్య

పెరుగుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే నీతి అయోగ్ లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడకపోవడం ఎక్కడ ఉన్నారు నాలుగేళ్ల చంద్రబాబు

పాలన పై ప్రజలు విసుగు చెంది ఉన్నారన్నారు. నాలుగేళ్లలో చంద్రబాబు మోసాలను ప్రజలకు చెప్పేందుకు ఈ నెల 30 న అనంతపూర్ లో వైస్సార్సీపీ ఆధ్వర్యంలో వంచనపై గర్జన..

నిర్వహిస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. ఉదయం 10 నుంచి 5 వరకు కార్యక్రమం లో హాజరుకానున్న వైస్సార్సీపీ ఎంపీ..ఎమ్మెల్యేలు.. ఢిల్లీ లో జరిగిన నీతి ఆయోగ్ సమావేశ ములో

కేంద్రాన్ని నిలదీసే ఉంటే ప్రజల సమస్యలు తెలిసి ఉండేవి.. అని అన్నారు ..సీఎం రాష్గ్ర ప్రజల్ని వంచిస్తున్నారని బొత్స పేర్కొన్నారు . రాష్ట్రాన్ని అప్పుల్లో

ముంచారని ఆవేదన చెందారు.. ఎప్పుడు లేనివిధంగా 2లక్షల కోట్లు అప్పుల్లో రాష్ట్రం ఉందన్నారు. నాయి బ్రహ్మణుల్ని కించపరిచారు ఇది చాలా బాధాకరమన్నారు..బలహీన వర్గాలని

చులకనగా సీఎం . చూడడం ఎలాంటి సందేశం ఇవ్వడం ఒక్కసారి ఆలోచించాలన్నారు. ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సమస్యల పై ఏం మాట్లాతారో బహిర్గతం చేయాలి. చంద్రబాబును కోరారు.
/> పరకాల ప్రభాకర్ రాజీనామా à°“ డ్రామా... అని తేల్చి పారేశారు రాజీనామా చేస్తే ఇంతకు ముందే చేయాలి.. అంటూ హేళన చేసారు  à°µà°¿à°¶à°¾à°–లో భూముల వ్యవహారంపై వేసిన సిట్ నివేదిక

బయటపెట్టాలి బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . బాద్యలైన టీడీపీ మంత్రులు..ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలి. వైస్సార్సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ

అన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam