DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపిల్ 6 లోగా విశాఖ కు ఆంధ్ర సచివాలయం తరలింపు ?

సచివాలయాన్ని విశాఖకు తరలించేందుకు సిద్దమయ్యారా?

ఏపిల్ 6 లోగా మార్చాలని మౌఖిక ఆదేశాలిచ్చారా?

హై పవర్  à°‰à°¨à±à°¨à°¤ కమిటీ సదస్సు లేకుండానేనా ?

(DNS

రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . . .

అమరావతి, జనవరి  02, 2020 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాసన సభలో ప్రకటించినట్టుగానే ఆంధ్ర

ప్రదేశ్ సచివాలయం విశాఖకు తరలిపోనుందా ? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఈ మేరకు పెద్దల నుంచి ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 6

లోగా సచివాలయం విశాఖకు తరలించాలన్నదే ఈ సందేశం ప్రధాన ఉద్దేశం. అయితే మూడు రాజధానులు అంటూ నామ మాత్రంగా ప్రకటించారు అని అంతా అనుకుంటున్నా సమయంలో ఈ నిర్ణయం

వాస్తవమే అనేది తెలుస్తోంది. అయితే అధికారిక ఉత్తర్వులు వచ్చే నెలలో రానున్నట్టు తెలుస్తోంది. రాజధాని తరలింపు అనేది ఉండక పోవచ్చు అంటూ అధికారిక పార్టీ నేతలే

కొన్ని చోట్ల తెలియచేస్తుంటే. . . గురువారం సాయంత్రం వచ్చిన సమాచారం ప్రకారం సచివాలయ తరలింపు తప్పదనే తెలుస్తోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam