DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్టీల్ ప్లాంట్ భూములు పోస్కో కు ధారాదత్తం చేస్తే ఊరుకోం:

(DNS రిపోర్ట్ : BVS గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం )

విశాఖపట్నం, జనవరి  03, 2020 (డిఎన్‌ఎస్‌) : ఇళ్లు భూములు త్యాగం చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉక్కు

నిర్వాసితులు , నిరుద్యోగుల స్థలాన్ని పోస్కో ఇస్తే చూస్తూ ఊరుకోమని  à°¤à±†à°²à±à°—ుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు. శుక్రవారం గాజువాక

పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ అఖిల పక్ష కార్మికులు ఈనెల ఎనిమిదో తేదీన చేపట్టిన సమ్మెకు దేశం పార్టీ పూర్తిగా మద్దతు

ప్రకటించిందని తెలిపారు.  32 మంది త్యాగఫలం తో నిర్మితమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నో బాలారిష్టాలు ఎదుర్కొని నవరత్న హోదా à°•à°¿ వెళ్ళిన స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు

వ్యక్తులకు ధారాదత్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందన్నారు.  à°¸à±à°Ÿà±€à°²à± ప్లాంట్ లోని 10 శాతం రిజర్వేషన్ మెంట్ సహా చేస్తూనే కొరియాకు చెందిన పహాని స్టీల్ అండ్

ఐరన్ కంపెనీ లిమిటెడ్ కు సుమారు నాలుగు వేల ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించడంపై అఖిలపక్ష కార్మికులు తీవ్ర ఆందోళనకు దిగారు. ఇంతకాలం చేసిన నిరసనలు,

ధర్నాలు పట్టించుకోవడం లేదని,  à°¦à±€à°‚తో ఈనెల 8à°µ తేదీన గాజువాక బందుకు అఖిలపక్ష కార్మికులు పిలుపునిచ్చారన్నారు. దానికి అన్ని పార్టీలు మద్దతు పలికాయని,

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరుచుకుని ఆసియాలోనే పేరుపొందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించాలని ప్రభుత్వరంగ

సంస్థగా కొనసాగిన కొనసాగించాలని డిమాండ్ చేశారు లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని గాజువాక మాజీ ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam