DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చిన రాజధాని జేఏసీ..

అట్టుడుకుతున్న అమరావతి ప్రాంత గ్రామాలు. 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, జనవరి  03, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని

అమరావతి నుంచి తరలించవద్దని డిమాండ్ తో రాజధాని పరిసరాల  29 గ్రామాల్లో సకల జనుల సమ్మె ప్రారంభించారు. శుక్రవారం ప్రారంభమైన à°ˆ 29 గ్రామాల్లో అన్ని బంద్ కు ప్రభావం

విస్తృతంగానే ఉంది. సచివాలయం, అసెంబ్లీ ఉద్యోగులు కూడా సకలజనుల సమ్మెకు సహకరించాలని డిమాండ్ చేస్తున్నారు.  à°µà°¾à°£à°¿à°œà±à°¯, వర్తక, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు

పనిచేయకుండా  à°®à°¾à°•à± సహకరించాలని కోరుతున్నారు. 29 గ్రామాల సకల జనుల నిర్ణయం మేరకే సకల జనుల సమ్మే చేపడతున్నట్లు ప్రకటించారు. అమరావతి రాజధాని జేఏసీ పిలుపు ను

అందుకొని ప్రజలు సమ్మెలో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే రైతులే జోలే పట్టు రాజధాని నిర్మాణానికి నిధులు సమికరిస్తామన్నారు.  à°°à°¾à°œà°§à°¾à°¨à°¿

అమరావతి నిర్మాణానికి తాము సహకరిస్తాం. రైతులు ఇచ్చిన మిగులు భూములు అమ్మి రాజధానిని నిర్మించొవచ్చని తెలియచేస్తున్నారు.  à°…యితే సమ్మె ప్రభావంతో రోడ్ల పైకి

వచ్చిన రైతులు, రైతుల కుటుంబాల సభ్యులు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో à°† ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam