DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అధిక సంఖ్యలో పీఎం మాన్ ధన్ లో నమోదు కావాలిః

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  03, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°ªà±à°°à°§à°¾à°¨ మంత్రి మాన్ ధన్ పథకంలో అధిక సంఖ్యలో నమోదు కావాలని

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ స్థానిక బాపూజీ కళామందిరంలో ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ మరియు వర్తకులకు నూతన పింఛను పథకం

వారోత్సవాల కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యక్రమానికి ముఖ్య అతి|ధిగా విచ్చేసారు.  à°ˆ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చిన్న వ్యాపారులు, చిరుద్యోగులు,

 à°…సంఘటిత కార్మికులు  à°µà±à°¯à°µà°¸à±à°¥à°²à±‹ నెలవారీ జీతాలు వుండవని అన్నారు.  à°à°¡à°¾à°¦à°¿à°•à°¿ రూ. 1.50 కోట్లు వ్యాపారం చేసే వ్యాపారులకు కూడా పింఛను పథకం వర్తిస్తుందన్నారు.

 à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ 7 వేల మందిని గుర్తించడం జరిగిందన్నారు.  à°šà°¾à°Ÿà± బళ్ళు, బళ్ళపై  à°ªà°³à±à°³à±,  à°•à±‚రలు అమ్ముకునే వారు కూడా ఇందుకు అర్హులని తెలిపారు.  18 సం.à°² నుండి 40 సం.లలోపు వయస్సు

కలిగిన వారు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.  60 సం.à°² వయస్సు వచ్చే వరకు నెలవారీ వారి వయస్సు ననుసరించి ప్రీమియం చెల్లించవలసి వుంటుదన్నారు. 60 సం.లు నిండిన అనంతరం

నెలవారీ రూ.3 వేల పింఛను వీరికి అందించడం జరుగుతుందన్నారు. స్వల్పంగానే ప్రీమియం కట్టడం ద్వారా వృధ్ధాప్యంలో ఒక భరోసాను, భద్రత కలుగుతాయని తెలిపారు.

 à°œà±€à°µà°¿à°¤à°¾à°¨à°¿à°•à°¿ ఆసరా దొరుకుతుందన్నారు.  à°ˆ పథకానికి విస్తృతంగా ప్రచారం కలిగించాలని తెలిపారు.  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ మేస్త్రీలు, ఉపాధిహామీ పనివారు, ఆటో డ్రైవర్లు, కూలి

పనివారు సుమారు జిల్లాలో 4  à°²à°•à±à°·à°² మంది వున్నారని తెలిపారు.  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ 2 లక్షల  à°®à°‚ది à°ˆ పథకంలో చేరడానికి లక్ష్యాన్ని నిర్ధారించినట్లు తెలిపారు.  à°¸à±€.ఎస్.à°‡, మీ సేవ

కేంద్రాలలో నమోదు చేసుకోవచ్చునని, జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థలో కూడా నమోదుకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు.  à°†à°§à°¾à°°à±, బ్యాంక్ అక్కౌంట్, మొబైల్ నెంబర్లు

ఇవ్వాలన్నారు.  à°ªà±à°°à°¤à±€ నెల వారి వారి బ్యాంకు అక్కౌంట్ల నుండి à°ª\థకానికి జమకాబడుతుందన్నారు.  à°…ధిక సంఖ్యలో పింఛను పథకంలో చేరి లబ్ది పొందాలని కోరారు.

 à°ˆ

 à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°¨à°¿à°•à°¿ జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు à°Ž.కళ్యాణ చక్రవర్తి, మెప్మా పథక సంచాలకులు à°Žà°‚.కిరణ్ కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ కె.కూర్మనాయకులు,

కమర్షియల్ టాక్స్ అధికారులు, కార్మిక శాఖ అధికారులు, నగరపాలక సంస్థ సిబ్బంది,  à°Ž.సి.à°Ÿà°¿.à°“.  à°…పర్ణ, మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోణార్క్ శ్రీను, à°Ž.రామం, తదితరులు

హాజరైనారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam