DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మధు కైటభుల మనోవాంఛ ఫలితమే వైకుంఠ ఏకాదశి 

వైకుంఠ ద్వారం నుంచి బయటకు రావడమే మోక్ష మార్గం 

ముక్కోటి à°•à°¿ పూర్వరంగం ఇదే. . : చిన్న జీయర్ స్వామి  

(DNS రిపోర్ట్ : కళ్యాణి CSV , స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం) : .

.. 

గుంటూరు / విశాఖపట్నం, జనవరి  06, 2020 (డిఎన్‌ఎస్‌) : కేవలం ఇద్దరు రాక్షసుల మనోవాంఛ ( కోరిక, ప్రార్ధన) మేరకు శ్రీమన్నారాయణుడు à°ˆ ప్రపంచానికి వైకుంఠ ఏకాదశి రోజున

ఉత్తర ద్వారా దర్శనం అనుగ్రహించాడని, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారకులు చిన్న జీయర్ స్వామి తెలియచేసారు. సోమవారం తెల్లవారు ఝామునే

ఉత్తర ద్వార దర్శన వైభవం గురించిన పూర్వ రంగ వైశిష్ట్యాన్ని జీయర్ స్వామి అత్యంత వైభవం గా వివరించారు. గుంటూరు లో జరుగుతున్నా ధనుర్మాస వేడుకల్లో భాగంగా

సోమవారం ( జనవరి 6 ) అత్యంత వైభవంగా ఉత్తర ద్వారదర్శనం భక్తులకు అనుగ్రహించారు.  à°ªà±à°°à°ªà°‚à°š వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి పర్వ దినోత్సవాన్ని దర్శించి, అనుభవించే ప్రత్యేక

దినోత్సవ ఆవిర్భావాన్నివివరించారు. ఈ సృష్టి ఆవిర్భావానికి ముందుగా చతుర్ముఖ బ్రహ్మ పరధ్యానంగా ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు చెవుల నుంచి ఉద్భవించిన మధు

కైటభులు అనే ఇద్దరు దుష్ట స్వభావం కల్గిన రాక్షసులు బ్రహ్మ నుంచి వేదాలను సంగ్రహించి సముద్ర గర్భంలో ప్రవేశించగా, వారితో యుద్ధం చేసి, తిరిగి వేదాలను స్వాధీనం

చేసుకున్న శ్రీ మహావిష్ణువు à°ˆ రాక్షసులైన మధు కైటభులను ఉత్తర ద్వారం నుంచి వైకుంఠ ప్రవేశం చేయించడం జరిగిందని తెలిపారు.  à°ˆ సమయంలోనే స్వామి అనుగ్రహానికి

పరవశించి పోయిన రాక్షసులు తమకు వైకుంఠ ప్రవేశం కల్పించిన ధనుర్మాసం లో శుద్ధ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామి ని దర్శించి, ఉత్తర ద్వారం నుంచి బయటకు

వస్తారో వారందరికీ కూడా వైకుంఠ ప్రవేశం కల్పించాలి అని కోరుకున్నట్టు వివరించారు. వారు రాక్షస ప్రవృత్తి కలిగినా కోట్లాది మందికి ముక్తి లభించే వరం

కోరుకున్నారన్నారు.  

ఈ ద్వారం నుంచి స్వామిని దర్శించి, స్వామితో పాటు యాత్రగా ఉత్తర ద్వారం నుంచి బయటకు వచ్చే సమయంలో పఠించవలసిన శ్లోకాన్ని

తెలిపారు. 

పరమాత్మను  à°ªà°°à°‚బ్రహ్మ  à°ªà°°à°¾à°¤à±à°ªà°° జగత్పర 
జ్ఞానానంద జ్ఞానమూర్తే సర్వజ్ఞ అచింత్య విగ్రహ 
నిత్యానంద నిరాకార సంసార  à°‰à°¦à°§à°¿à°¤à°¾à°°à°¸ 
సత్యలోకాది

 à°²à±‹à°•à°¸à°¤à±à°¤à°¾à°¹.  à°¤à°¤à± స్వరూపం కదాచన  
à°¨ జానన్తి జనాల్లోకి  à°¸à°‚సార వచ్చా వర్తినః : 
కోటి కోటి సహస్రేణ  à°œà°¨à±à°®à°¨à°¾ కృపయాచతే. . 
సంసార సాగరాత్ పరం ప్రతిపా త్వామ్ శరణం గతో 

. . .. 
అని తెలియచేశారు. 

అంతకు ముందు కార్యక్రమ నిర్వాహకులచే ఉత్తరద్వారానికి అర్చనాది వైదిక కార్యక్రమాలను ఆచరింపచేసారు. తదుపరి భారీ శోభాయాత్ర గా

ఉత్తరద్వారం నుంచి బయటకు వచ్చారు. à°ˆ క్రమం లోనే జీయర్ ఆశ్రమ వేదం విద్యార్థులు చతుర్వేద పారాయణ చేశారు. స్వామి వెంట వేలాది à°—à°¾ భక్తులు యాత్రలో పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam