DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమాచార శాఖలో సుబ్రహ్మణ్యం సేవలు ప్రశంసనీయం  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  06, 2020 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర సమాచార శాఖ లో à°¡à°¿ వి సుబ్రహ్మణ్యం సేవలు ప్రశంసనీయమని రాజమహేంద్రవరం

సమాచార శాఖ ఎడిషనల్ పిఆర్ఓ జే వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమాచారశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలో జూనియర్

అసిస్టెంట్ గా పనిచేస్తూ రీజనల్ జాయింట్ డైరెక్టరు విజయవాడ కార్యాలయమునకు సీనియర్ అసిస్టెంట్ పదోన్నతి పై వెళుతున్న దేవన బోయిన వెంకట సుబ్రహ్మణ్యం ను. ఆదివారం

నాడు సమాచార శాఖ సహాయ సంచాలకుల కార్యాలయం మరియు ఎడిషనల్ పి ఆర్ వో కార్యాలయం అధికారులు సిబ్బంది ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి

ముఖ్యఅతిథిగా పాల్గొని సుబ్రహ్మణ్యంను సత్కరించిన పిఆర్ఓ వెంకటేశ్వరరా వు మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో ఘనంగా నిర్వహించిన నంది నాటకోత్సవాలు, పుష్కరాలు

వంటి ఘనమైన కార్యక్రమాల్లో సుబ్రహ్మణ్యం విశిష్ట సేవలందించి సమాచార శాఖ అధికారుల మన్ననలు పొందారన్నారు. సిబ్బందికి అన్ని రకాలుగా సహకరిస్తూ వారి అభిమానాన్ని

కూడా పొందారని కొనియాడారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో ప్రచార సహాయకులు ఆగం సాయి బాబు, హెచ్ వి రమేష్. ఎస్ కే వీటి రిటైర్డ ప్రిన్సిపాల్ అనిశెట్టి కుమార్. మాట్లాడుతూ

సుబ్రహ్మణ్యం తో తమ అనుబంధాన్ని వెల్లడించారు.సమాచార శాఖ సిబ్బం ది ఏం చంద్రకాంతం, పి గంగాభవాని, ఆనంద్ ,ఆనం కళాకేంద్రం సిబ్బంది శివ సుబ్రహ్మణ్యం, మణి ,కుమారి,

సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam