DNS Media | Latest News, Breaking News And Update In Telugu

20 నుంచి విశాఖ కే సచివాలయం తరలింపు? 

విశాఖ లోని మిలినియం టవర్స్ లో కొత్త సచివాలయం

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, జనవరి  06, 2020 (డిఎన్‌ఎస్‌) : à°ˆ నెల 20 నుంచి సచివాలయాన్ని

విశాఖపట్నం లోని మిలీనియం టవర్స్ కు తరలించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు  à°¤à±†à°²à±à°¸à±à°¤à±‹à°‚ది. à°ˆ విషయమై ప్రభుత్వ వర్గాల్లో వార్తలు

గుప్పుమంటున్నారు. ఈ నెల 8 న జరుగనున్న మంత్రి వర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని బహిర్గతం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పడికే సచివాలయ తరలింపు ప్రక్రియకు సిద్ధపడిన

ప్రభుత్వం పెద్దలు, మంత్రి వర్గ సమావేశంలో దీనికి ఆమోదం తెలుపనున్నట్టు సమాచారం. అయితే  à°µà°¿à°¡à°¤à°² వారిగా సచివాలయ తరలింపునకు ప్రణాళిక సిద్ధం అవుతోంది. సుమారు 34

శాఖలు కీలక శాఖలుతరలింపునకు కసరత్తు జరుగుతుండగా, సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దీనికి ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా అన్ని జాగ్రత్తలు

తీసుకుని, ఈ నెల 20 న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. విశాఖలోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు

తెలుస్తోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam