DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భావన్నారాయణ స్వామి సేవలో మంత్రి కురసాల 

అర్హులందరికీ అమ్మ ఒడి పథకం అమలు :

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, జనవరి  06, 2020 (డిఎన్‌ఎస్‌) : భావన్నారాయణ స్వామి ఆలయ ఆస్తులు

అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినోత్సవాన్ని

పురస్కరించుకుని సోమవారం 
 à°¤à±‚ర్పు గోదావరి జిల్లా కాకినాడ లోని సర్పవరం లో à°—à°² భావన్నారాయణ స్వామి ఆలయంలో స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. à°ˆ

సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఐదు వేల సంవత్సరాల క్రితం  à°† ఆలయ నిర్మాణం జరిగిందన్నారు, నారద ముని à°† ఆలయాన్ని ప్రతిష్టించారని, అలంటి ఆలయాన్ని దర్శించడం

అదృష్టమన్నారు. ఈ ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చెయ్యాలని, త్వరలోనే నిత్యా అన్నదానం జరిగే విధంగా చర్యలు చేపడతామన్నారు. అనంతరం ఆలయ పరిసరాల్లోని ముక్తికా

సరస్సు, రాజ్యలక్ష్మి ఉద్యానవనం తదితర ప్రాంతాలను దర్శించారు. మంత్రి వెంట ఆలయ ఈఓ వీరయ్య చౌదరి, సిబ్బంది పాల్గొన్నారు. 

అర్హులందరికీ అమ్మ ఒడి పథకం అమలు

:

రాష్ట్రంలో అర్హులందరికీ అమ్మఒడి పధకం అమలు జరుగుతుందని, మంత్రి కన్నబాబు తెలిపారు. మొదటి దశలో అన్ని ధ్రువపత్రాలు ఉన్నవారికి పథకం అమలు కబడుతుందన్నారు.

ఇతర అర్హతలు అన్నీ ఉండి,  à°°à±‡à°·à°¨à± కార్డు లేకపోవడం, ఆధార్ కార్డు లేక పోవడం వంటి వారికి రెండవ దశలో అందించబడుతుందన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam